పఠాన్ చెరు నియోజకవర్గంలో వింత పోకడ..
చెంచాగిరి, ధనం, అవినీతే ఇక్కడ ప్రాధాన్యం..
వేరే ఎవరైనా ఎమ్మెల్యే అయితే మొదటికే మోసంవస్తుందని భావిస్తున్న ప్రధాన పార్టీలు..
ఇదే కారణంతో నీలం మధును దూరం పెడుతున్నారా.. ?
నీలం మధు సామాజిక వర్గంలో గెలుపునుశాసించే స్థాయిలో ఓటర్లు ఉన్నారు..
ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా నీలం మధు గెలుపు ఖాయం..అంటున్న రాజకీయ విశ్లేషకులు..
పఠాన్...
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాకు సోనియా గాంధీ పిలుపు
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో ఎలాంటి జాప్యం...
కాంగ్రెస్, బిజెపి నాయకులకు విమర్శలు తప్ప.. అభివృద్ధి చాతకాదు : ఎంఎల్సి కవితజగిత్యాల : కేసీఆర్ స్పీడ్ను కాంగ్రెస్ నాయకులు అందుకోలేకపోతున్నారని, ఆ పార్టీకి జాతీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.జగిత్యాల...
అందుకే పేరు మార్పు వ్యవహారం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
లండన్ ఇండియా-భారత్ పేరు మార్పు వివాదంపై మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు రాహుల్ గాంధీ గుప్పించారు. యూరప్ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విపక్ష ఇండియా కూటమిని చూసి పాలక బీజేపీకి వణుకు మొదలైందని, అందుకే దృష్టి మళ్లించే...
హాట్ హాట్గా మారిన టిక్కెట్ల పంచాయితీ..!
2023 ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్
బీసీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులకే టికెట్లు
మాజీ పీసీసీ చీఫ్ది ఎవ్వరికి చెప్పుకోలేని వింత బాధ..
కావాలని మొండిపట్టు పడుతున్న పలువురు సీనియర్లు
తనకు మినహాయింపు ఇవ్వాలన్న ఉత్తమ్..
కొత్తగా చేరేవారికి టికెట్లు ఇస్తే పాతోళ్లు ఎటుపోవాలె
హాట్ హాట్గా మారిన టిక్కెట్ల పంచాయితీ..!
బీఆర్ఎస్ 119...
ఎన్నికల సమరశంఖం పూరించేందుకు డేట్ ఫిక్స్..
ఈనెల 16, 17 తేదీలలో హైదరాబాద్ లో సి.డబ్ల్యు.సి. సమావేశాలు..
పాల్గొననున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు..
తెలంగాణ విలీన దినోత్సవం ఘనంగా జరపాలని నిర్ణయం..
హైదరాబాద్ :తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు ముహుర్తాన్ని ఖరారు చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా రెండు రోజుల...
అధికారికంగా చర్చలు జరుగలేదు..
కేంద్ర కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది..
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే..
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సవిూపిస్తున్న వేళ పొత్తుల అంశం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయని అంతా భావించినప్పటికీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. ఈ...
వామపక్ష నాయకులతో ఏఐసీసీ ఇంచార్జ్ థాక్రే చర్చలు..
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పనిచేయాలి..
థాక్రే ముందు నాలుగు సీట్ల ప్రతిపాదన..
కాంగ్రెస్ అందించిన స్నేహ హస్తాన్ని వామపక్షాలువినియోగించుకుంటాయా..?
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ స్నేహహస్తం అందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఉండాలంటే అందరం కలిసి పని చేద్దామంటూ ఏఐసిసి ఇంచార్జ్ థాక్రే...
కీలక ప్రకటన చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్ కి కాంగ్రెస్ మద్దతు..
ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటుతో బీజేపీని ఎదుర్కొంటాం..
వెల్లడించిన గుజరాత్ ఆప్ యూనిట్ చీఫ్ ఇసుదన్ గాద్వి..
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడంతో ఆప్ కీలక ప్రకటన చేసింది. రానున్న సార్వత్రిక...
తెలంగాణ కు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి..
మహాత్మా గాంధీ సిద్ధాంతం తెలియని గాడ్సే ..రేవంత్ రెడ్డి..
10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు…?
శవాల మీద పేలాలు ఏరుకునే తీరు రేవంత్ రెడ్డిది..
ప్రజలకు ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాల్సిందిపోయి.. చిల్లర వేషాలు వేస్తున్నాడు..
రేవంత్ రెడ్డి లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి..
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనాలని అంటే...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...