Thursday, April 25, 2024

congress leader

అధికారంలో ఉన్నప్పుడు ఏంచేశారు ..?

ప్రజాపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంశలు వస్తుంటే బీ ఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేయడం బాధాకరం కేటీఆర్, హరీశ్ రావుపై బండ్ల గణేశ్ సంచలన కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బండ్ల గణేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్నటితో...

అదానీపై మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించిన రాహుల్‌

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ విూద కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్‌ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని తాజాగా ఆరోపించారు. ఈ మేరకు పలు విూడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ...

కౌన్ హై జనగామకా జహాపనా..?

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత.. టికెట్ విషయంలో పట్టువిడువని ముత్తిరెడ్డి.. వెనక్కి తగ్గేది లేదంటూ ఉడుంపట్టు పట్టిన పల్లా.. తెరవెనుక గట్టి లాబీయింగ్ చేస్తున్న పోచంపల్లి.. త్వరలో అభ్యర్థి ఎవరనే దానిపై వీడనున్న మిస్టరీ.. పొన్నాల రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడనుందా..? కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం.. మోడీ చరిష్మా స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తుందా..? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌...

భారత భూభాగంలో పాగా వేసిన చైనా..

ఆక్రమణలపై మోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు.. కార్గిల్‌ యుద్దస్మారకం వద్ద నిప్పులు చెరిగిన రాహుల్‌.. లడఖ్‌ రక్తం, డీఎన్‌ఏలలో గాంధీజీ, కాంగ్రెస్‌ భావజాలం ఉంది.. న్యూ ఢిల్లీ :భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయాన్ని దాచి పెడుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇందులో నిజాలు దాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చైనా భూమిని ఆక్రమించలేదని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -