మీడియా సమావేశంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డా. హరీష్
ఇబ్రహీంపట్నం : భారత ఎన్నికల కమీషన్ సూచించిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. హరీష్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...