Thursday, September 19, 2024
spot_img

cm revanth reddy

ప్రజారంజక పాలనందిస్తాం

ప్రజాదర్బార్‌ వినతులను పరిష్కరిస్తాం బీఆర్‌ఎస్‌ నాయకుల అరాచకాలను బయటకు తీస్తాం అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం కేసీఆర్‌ పాలన గుర్తుకొస్తే ఒళ్ళు జలదరిస్తుంది కేసీఆర్‌ తొమ్మిదిన్నర ఏళ్ల పాలన అస్తవ్యస్తం పదేళ్లుగా నరకయాతన అనుభవించిన ప్రజలు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు ప్రజలు కోరుకునే పాలనను అందిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన అందిస్తామన్న...

6 గ్యారంటీలు.. గ్యారంటీ

ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు అప్లికేషన్లతో గుమ్మం దగ్గరికే ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల ముందు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలిచి రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు పథకాల్లో ఎలాంటి కోత విధించమన్న ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు చేసిన సర్కార్‌ మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో...

జోడెద్దుల్లా పని చేయాలి

ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్‌ వార్డుల్లో సభలు సమయానుకూలంగా గ్రామసభలను నిర్వహించాలి అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు.. ప్రజల కోసం పని చేసే అధికారులను ఎప్పటికి గౌరవిస్తాం స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేతలకు ఐదేళ్లే… అధికారులకు 35 ఏళ్ల సర్వీసు సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌...

తెలంగాణలో ట్రాన్స్‌ఫర్స్‌

ఆరుగురు ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ శాంతికుమారి రంగారెడ్డి కలెక్టర్‌ భారతి హోలికెరిపై వేటు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భారీగా ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఆరుగురు ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది....

కంచె చేనును మేస్తే.. కాపాడేదెవరు..?

కంచె కూడా సిగ్గుపడే అధికారి నవీన్ మిట్టల్ ఐఏఎస్.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో ఈయన చేసిన అవినీతికి హద్దు లేదు.. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలంటే ఈయనకు లెక్కేలేదు.. స్వార్ధ ప్రయోజనాలకోసం బదిలీల ప్రక్రియ చేపట్టిన ఘనాపాటి.. జోన్స్ అనే ప్రక్రియను సైతం జోక్స్ గా మార్చేసిన కుసంస్కారి అధికార దుర్వినియోగం చేయడంలో ఈయనకు ఈయనే సాటి.. తన సతీమణిని సైతం...

పివికి ఘనంగా నివాళి

ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన గవర్నర్‌ దార్శనికుడు పివి అని స్మరించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని గవర్నర్‌ తమిళపై, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద వీరు నివాళులర్పించారు. దివంగత మాజీ ప్రధాని...

కాకా సేవలు మరువలేనివి

వర్ధంతి వేడుకల్లో సిఎం నివాళి హైదరాబాద్‌ : కాకా 9వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బాగ్‌ లింగంపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ కళాశాలలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా వర్ధంతి సందర్భంగా వారికివే తన నివాళులన్నారు. వివేక్‌, వినోద్‌లను చూసినపుడు తనకు...

ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని హోంగార్డుల వినతి హైదరాబాద్‌ : ప్రజాభవన్‌లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్‌ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ...

వైఎస్‌ఆర్‌ జెంటిల్‌మెన్‌

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్‌ఆర్‌ పాత్ర మేము ఈ పార్టీకి బీ టీమ్‌ కాదు.. ప్రాణాలైనా విడుస్తాం.. బీజేపీతో కలువం బీఆర్‌ఎస్‌ హయాంలో పాతబస్తీ అభివృద్ధి ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డికి అక్బరుద్దీన్‌ కౌంటర్‌ విద్యుత్‌ బకాయిలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి , ఎంఐఎం శాసనసభాపక్షనేత...

పవర్‌ పై వైట్‌ పేపర్‌

(విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల.. మొత్తం అప్పు రూ.81,516 కోట్లు) నష్టాల ఊబిలోకి విద్యుత్‌ రంగం రూ. 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సీఎం భట్టి మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం అప్పులు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -