ఆధ్మాత్మిక కార్యక్రమాలకు చూయూత ఇవ్వాలని వినతి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని...
80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణిం చారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్లో గల అంబేద్కర్ విగ్రహం...
పుష్పగుఛ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన నాగ్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని నటుడు నాగార్జున తన భార్య అమల అక్కినేనితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. రేవంత్రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్ నుంచి ముందుగా...
ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లనున్న రేవంత్
సీఎం వెంట వెళ్లనున్న మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ):- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి నెలలో స్విట్జర్లాండ్ పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. జనవరి 15-19 తేదీల మధ్య దావోస్ వేదికగా జరగనున్న...
ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచాం
భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ ఆగిపోతుంది
నాగ్పూర్ కాంగ్రెస్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా...
ఎగ్జిబిషన్ ప్రారంభానికి ఏర్పాట్లు
రూ.40గా టిక్కెట్ ధర ఖరారు
హైదరాబాద్ : హైదరాబాద్ నుమాయిష్కు రంగం సిద్దం అయ్యింది. జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. 2,400 స్టాళ్లు.. 46 రోజులు.. అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్’ కోసం భాగ్యనగరం సిద్ధమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జనవరి 1న 83వ ’నుమాయిష్’ ప్రారంభానికి ఎగ్జిబిషన్...
సీఎంగా కాకుండా ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నాడు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా కాకుండా ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నాడని భారత రాష్ట్ర సమితి పార్టీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో అమలు చేయకుండా దరఖాస్తుల పేరుతో దగా చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలతో...
ప్రజల వద్దకు వెళ్లేందుకు ‘ప్రజా పాలన’..ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారం విడుదల
నేటి నుంచి 8రోజులు గ్రామసభలు
ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తం
ప్రజల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం
రేషన్ కార్డులు లేని వారూ కార్డులు
అవసరమైన వారందరికి కార్డులూ
మేడిగడ్డపై విచారణ సాగుతోంది
అప్పులకుప్పను చేసి.. ఖాళీ బిందెలు ఇచ్చారు
ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ నియామకాలు
ఇప్పటివరకు ప్రజావాణిలో 24వేల దరఖాస్తులు
త్వరలోనే గ్రూప్...
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి భేటీ
విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ?
గంట పాటు మోడీతో జరిగిన సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన...
సిఎం రేవంత్తో ఫాక్స్కాన్ బృందం భేటీ
పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఫాక్స్కాన్ ప్రతినిధుల బృదంతో భేటీలో సీఎం రేవంత్ ప్రకటన
సులభంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తామని హామీ
వచ్చే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలు ఈ సంస్థ కల్పించనుంది
హైదరాబాద్ :
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు తెలంగాణ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...