పదేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులు…
స్వరాష్ట్రంలో నెరవేరని జర్నలిస్టుల కల
మెదక్ (ఆదాబ్ హైదరాబాద్): స్వరాష్ట్రంలో స్వప్నం నెరవేరక బంగారు తెలంగాణలో భవిత్యం కానరాక ఇళ్ల స్థలాల కోసం పదేళ్లుగా కళ్ళు కాయలు చేసుకుని ఎదురు చూస్తున్న జర్నలిస్టుల కల రేవంత్ రెడ్డి హయాంలో నెరవేరు తుందా..? తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూధినా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...