విజ్ఞప్తి చేస్తున్న జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికులు..
సంతోష్ నగర్ సర్కిల్ 7 ఐ.ఎస్. సదన్ డివిజన్ లో సోమవారం రోజు సునీత అనే స్వీపర్ కలుపు మొక్కలను తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమెకు కరెంట్ షాక్ తగలడం జరిగింది. ఆమె కుడి చెయ్యికి తీవ్రమైన గాయమైంది.. చేయి సరిగా పనిచేయడం లేదు.. ఇట్టి విషయం పై అధికారులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...