24 గంటల్లోపు కేసును ఛేదించిన వికారాబాద్ పోలీసులు
బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ టంగుటూరి శ్రీను
వికారాబాద్ : 14 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన సంఘటన వికారా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసు కుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోపు చేదించడం జరిగింది. పట్టణ సీఐ టంగుటూరి శ్రీను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...