Friday, April 19, 2024

Central government

సేవ్ డెమోక్రసీ

ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద...

నేనెక్కడికీ వెళ్లడం లేదు తెలంగాణలోనే ఉంటాను

విమర్శకులకు స్మితా సబర్వాల్‌ ట్వీట్‌ సమాధానం హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న ఫేక్‌ వార్తలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ కొట్టిపారేశారు. స్మితా తన ట్విట్టర్‌లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని వివరణ ఇచ్చారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఎస్‌గానే విధులు నిర్వహిస్తానని స్మితా పేర్కొన్నారు....

రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ

భజన్‌ లాల్‌ పేరును ప్రతిపాదించిన వసుంధరా రాజే ఖరారు చేసిన కేంద్ర బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం పీఠం జయపుర : రాజస్థాన్‌ ముఖ్యమంత్రిపై సస్పెన్స్‌ ఎట్టకేలకు వీడిరది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌ లాల్‌ శర్మను ఎన్నుకున్నారు. రాజధాని జైపూర్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో భజన్‌ లాల్‌ శర్మను బీజేపీ ఎల్పీగా ఎన్నుకున్నారు....

ఉల్లి ఎగుమతుల నిషేధం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం..

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ నాసిక్‌ : ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. రైతు కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉల్లి ఎగుమతులపై...

సాగర్‌ డ్యామ్‌ పై ఏపీ హైడ్రామా..రాజకీయ లబ్ధికోసం..!

పెదవి విప్పని కేంద్ర ప్రభుత్వం… చర్యలు తీసుకోని కృష్ణా రివర్‌ బోర్డు…!! పూర్తి విచారణ జరిపి…సాగర్‌ జలాలను కాపాడాలి….! సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి మిర్యాలగూడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనలకు విరు ద్ధంగా, భారీగా పోలీసుల అండతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద హైడ్రామా చేసి నీటిని అక్రమంగా తరలించకపోవడం ప్రాంతీయ వివాదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి...

చైనాలో శ్వాసకోస్‌ వ్యాధుల విజృంభణ

ఆరు రాష్టాల్రను అప్రమత్తం చేసిని కేంద్రం న్యూఢిల్లీ : శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆరు రాష్టాల్రకు కేంద్రం పలు సూచనలు చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, తమిళనాడు రాష్టాల్రను అప్రమత్తం చేసింది. దీంతో శ్వాసకోశ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆస్పత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు...

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

ట్రేడ్/టెక్నీకల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ గుజరాత్.. రిఫైనరీస్ డివిజన్ పరిధిలో 1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

హైదరాబాద్ కంచంబాగ్ లో భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ : మిశ్రధాదు నిగం లిమిటెడ్‌ (మిధాని)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకమైన మెటల్‌, మెటల్‌ అలైస్‌ను తయారీ చేసే ఈ సంస్థ కేంద్ర డిఫెన్స్‌ మినిస్టరీ ఆధ్వర్యంలో...

మరో ఏడు దేశాలకు బియ్యం ఎగుమతులు

న్యూఢిల్లీ : బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నేపాల్‌, మలేషియా, ఫిలిప్పైన్స్‌, సీషెల్స్‌, కామె రూన్‌, ఐవొరీ కోస్ట్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిమాణాల్లో ఎగుమతి చేయవచ్చని సూచించింది. నేషనల్‌ కో`ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌, ది డైరెక్టరేట్‌ జనరల్‌...

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ

న్యూఢిల్లీ : పండుగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -