ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో పొరుగు దేశమైన శ్రీలంక భారత్కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు కెనడా ప్రధాని ట్రూడోపై ఆ...
లండన్ : కెనడాలో ఏర్పాటువాద హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించారు. ఇందులో ఇద్దరు భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత గూఢచార సంస్థ...
ఒట్టావా: ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయమై దేశీయ భద్రతా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...