రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు
కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి
అభివృద్ది చేస్తున్న కెసిఆర్నే ఆశీర్వదించాలి
విఎస్టీ స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో...
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్కాగజ్ నగర్ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీఎస్పీని గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం బీఎస్పీ అధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం వాసవీ గార్డెన్ లో ముస్లీం...
కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజుకున్న అగ్గి..
తెరమరుగైన ఎంపీ సంతోష్ రావు..
అన్నిట్లో తానై పాలిటిక్స్ నడిపించిన ఘనత..
ఎందుకు కనిపించడం లేదంటూ కొన్ని వర్గాల్లో ఆందోళన..
సీఎం కేసీఆర్ కి అన్నీతానై ఆత్మబంధువుగా కొనసాగిన సంతోష్..
ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు అన్నీ తానై..
మరి ఎక్కడ చెడింది..? గ్యాప్ ఎందుకొచ్చింది..?
సంతోష్ చిరునామా చింపే ప్రయత్నంలో నాలుగు స్థంబాల రాజకీయం..!
ఈ...
కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్లో చేరిన తెల్లం వెంకట్రావ్
హైదరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు,...
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువతకు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలిమాజీ ఎమ్మెల్యే బాలునాయక్దేవరకొండ మండలం : దేవరకొండ పట్టణం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నేతలు సైనికులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్.యూవజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఖాలీద్...
నూతన యూరియా పాలసీ ఏమైంది?
లోక్సభలో యూరియా సమస్యపై మండిపడిన ఎంపీ నామఖమ్మం : లోక్సభలో శుక్రవారం బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి , ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో గళం విప్పి, మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామ యూరియా...
ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
సామాన్యుడి పరిస్థితి ఏమిటి.?
చట్టం అందరికీ సమానమే కాదా..!
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు - 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం)
హైదరాబాద్ : ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లలో 'గోల్ మాల్' జరిగింది. అందుకే ఏదీ బయిటకు రానీయకుండా చేస్తున్నారని ప్రతిపక్షాల వాదన. ఇది అటు ఇటు తిరిగి హైకోర్టు తలుపు తట్టింది. అంతే...
ఖమ్మంలో దొర రాజకీయాలు చేస్తుంది నువ్వు కాదా?
పొంగులేటిపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీనే వెన్ను పోటు పొడిచిన ఘనుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ రావు విమర్శించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
అనుచరుల భూ కబ్జాలే కారణమా.. ?
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మార్పు తద్యమంటున్న పార్టీ శ్రేణులు..
నీలం మధు వైపు అధిష్టానం చూపు….
పార్టీ విధేయులకే టికెట్లు అంటూ అధిష్టానం సంకేతం…హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి తమ సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది.. ప్రతిపక్షాల విమర్శలను సైతం తమకు అనుకూలంగా మలుచుకునే...
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ ముఖచిత్రం
బీసీలకు గాలం వేసే పనిలో అన్ని ప్రధాన పార్టీలు
వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్దమవుతున్న ప్రణాళికలు
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీల యాక్షన్ ప్లాన్ రెడీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పావులు
తెలంగాణలో దాదాపు 56 శాతం బీసీలు
గాలమేసేందుకు పథకాలు రచిస్తున్న పార్టీలు(వాసు, పొలిటికల్ కరస్పాండెంట్)హైదరాబాద్ : కర్నాటక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...