Thursday, September 19, 2024
spot_img

BRS Party

కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో 100 స్థానాలతో బి ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యం..

తేల్చిచెప్పిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు.. హైదరాబాద్ :కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో 100 స్థానాలతో బి ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పేర్కొన్నారు.. తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ సర్వసభ్య సమావేశం మంగళవారం...

కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన దాస్యం వినయ్ భాస్కర్..

హైదరాబాద్ :తనపై నమ్మకంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి ప్రకటించడం పట్ల కృతజ్ఞతతో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్.. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ కి శుభాకాంక్షలు తెలిపారు...

కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడు..

నేను ముందునుంచే చెబుతున్నాను.. బీ.ఆర్.ఎస్. అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రియాక్షన్.. కేసీఆర్ గొంతులో భయం, ఓటమి కనిపించాయి.. ఈ లిస్ట్ చూశాక మాకు మరింత నమ్మకం కలిగింది.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్..హైదరాబాద్ :ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల...

కాంగ్రెస్ వైపు రాజయ్య చూపు..

బీఎస్పీ వైపు ఓ లుక్.. అనుకున్నట్లుగానే రాజయ్యకు మొండిచేయి భవిష్యత్ కార్యాచరణపై అభిమానులతో విస్తృత చర్చలు.. జనగామ:ఇప్పుడు స్టేషన్‌ఘన్‌ పూర్‌ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. రాజయ్యకు టిక్కెట్‌ నిరాకరణతో ఆయన ఏం చేయబోతున్నారన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. మొత్తంగా అంతా అనుకున్నదే జరిగింది.. మొదటి నుంచి జరిగిన ప్రచారమే నిజమైంది.. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌...

కేసీఆర్ ఆశీస్సులు ఉంటే గోషామహల్ లో గెలుస్తా..

గోషామహల్ ప్రజల ఆశీస్సులతో ముందుకు దూసుకుపోతున్నఆశిష్ కుమార్ యాదవ్… ఏ పదవీ లేకున్నా ప్రజాసేవే ఆయన లక్ష్యం.. కేసీఆర్ సేవాగుణాన్ని స్ఫూర్తిగా తీసుకున్న యువ లీడర్.. పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న వైనం.. గోషామహల్ బీ.ఆర్.ఎస్. టికెట్ ఆయనకిస్తే గెలుపు ఖాయం.. ! ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలసిన ఆశిష్ కుమార్ యాదవ్… గోషామహల్ నియోజకవర్గం పరిస్థితిపై సీఎం ఆరా.. సేవ చేయడానికి పదవులు...

కేసీఆర్ ప్రకటించిన స్థానాల్లో సామాజిక వర్గాల లెక్కలు..

వైశ్యులకు కేవలం ఒక్క సీటు మాత్రమే..హైదరాబాద్:తెలంగాణలో రాబోయే ఎన్నికల్లొ పోటీ చేయనున్నబీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్.. 119 నియోజక వర్గాల్లో 115 సీట్లు మాత్రమే ప్రకటించారు.. మిగిలి 4 స్థానాలు పెండింగ్ లో ఉంచారు..ప్రకటించిన స్థానాలలో సామాజిక వర్గాల లెక్కలు : జనరల్ సామాజిక వర్గానికి 58, బీసీ...

మెదక్‌లో నా తనయుడుని కచ్ఛితంగా గెలిపించుకుంటాను

వెంకన్న సాక్షిగా చెబుతున్న హరీష్‌ రావు అడ్రస్ గల్లంతు చేస్తా … హరీష్ రావు మెదక్‌లో ఎందుకు పెత్తనం చలాయిస్తున్నడు..! ఆయన గత చరిత్ర మరిచి ఓ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నడు మల్కాజిగిరిలో తాను..తన కుమారుడు మెదక్‌లో పోటీ మంత్రి కి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి ..!హైదరాబాద్ :- బీఆర్ఎస్ పార్టీకి చెందిన అసెంబ్లీ...

ప్రగతి నివేదన సభ సక్సెస్సా!

మెడికల్‌ కళాశాల, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభం .. గులాబిమయంగా మారిన సూర్యాపేట జిల్లా.. ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించాలన్న సీఎం.. ఆశ్చర్యానికి గురైన ప్రజలు, సభ ప్రాంగణం మీదున్నమంత్రులు, ఎమ్మెల్యేలు.. సీఎం స్పీచ్‌లో కనిపించని ఉత్సాహం..కొత్తగా హామీలు ఏమీ ఇవ్వలే.. నిరుత్సాహంతో వెను తిరిగిన జిల్లా ప్రజలు.. జీవో నెంబర్‌ 46...

ఖైరాతాబాద్ టికెట్ దానంకు దక్కేనా.. ?

ఆ నియోజకవర్గంలో దానం అంటే గుర్తొచ్చేది కబ్జాలు… ఎంజీఆర్ అంటే గుర్తొచ్చేది సేవా,సంక్షేమ కార్యక్రమాలు ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో మన్నేంకు అనూకూల ఫలితాలు వీరిలో ఎవ్వరికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందో వేచి చూద్దాం..? హైదరాబాద్ : తెలంగాణ‌లో చురుకైన రాజ‌కీయ నాయకుల్లో దానం నాగేంద‌ర్ ఒక‌రు. ఆయన 2018 తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి కాంగ్రెస్‌ను...

ఆందోళనలో ఆశావహులు

మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా చివరి ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు సిట్టింగులకే దాదాపుగా అవకాశాలు ఎక్కువ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకంగా మారనున్న మంత్రి జగదీష్‌ రెడ్డి నివేదిక సంబరాలు చేసుకుంటున్న సైదిరెడ్డి అభిమానులు మరియు కార్యకర్తలు హుజూర్‌ నగర్‌ : ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు తమ బలాలను బలహీనతలను...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -