Friday, September 20, 2024
spot_img

BRS Party

ఎన్నికల వాగ్దానాల పార్టీలను నమ్మొద్దు

నినాదాలు కాదు..నిజం చేసే పార్టీ బిఆర్‌ఎస్‌ బిఆర్‌ఎస్‌లో చేరిన యాతాకుల భాస్కర కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌ : కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తాయని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. నకిలీ...

కాంగ్రెస్‌ ఉప్పెనలో బీ.ఆర్.ఎస్. కొట్టుకుపోతుంది..

ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలసి వస్తుంది.. ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోలేని బీ.ఆర్.ఎస్. కేసీఆర్ అహంకార పూరిత పాలనకు చరమగీతం.. నేనూ, నాభార్యా ఇద్దరం పోటీ చేస్తున్నాం.. 50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. విూడియా సమావేశంలో నల్లగొండ ఎంపి ఉత్తమ్‌.. హైదరాబాద్‌ :వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉప్పెనలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌...

హైదరాబాద్‌కు పోటీగా ఖమ్మం దిన దినాభివృద్ది : మంత్రి పువ్వాడ

ఖమ్మం : హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్‌లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్‌ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌...

తొక్కినార తీస్తా.. జైలుకు పంపిస్తా..

చేతక్‌ బండిపై తిరిగిన జగదీశ్‌ రెడ్డికి వేలకోట్ల ఎక్కడివి.? తన ఆస్తులఫై చర్చకు సిద్ధం.. మంత్రి ఆస్తులపై చర్చకు సిద్ధమా ? ఒక రోజే తనపై 70 కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉంది. సంచలన వ్యాఖ్యలు చేసిన వట్టె జానయ్య యాదవ్‌. ఎవరైనా రౌడీయిజం, గుండాయిజం చేస్తే తొక్కినార తీస్తా..: మంత్రి భూములు ఆక్రమించి,ప్రజలను ఇబ్బంది పెట్టినా వాళ్ళు నా...

కేసీఆర్‌ సగం మందికి సీట్లు ఇవ్వరు’..

సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్.. బీ.ఆర్.ఎస్. నేతల్లో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు.. బీ.ఆర్.ఎస్. ఓడిపోబోతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి.. తమ నేతలను కాపాడుకోవడానికే కేసీఆర్ లిస్ట్ ప్రకటించారు.. కేసీఆర్ ప్రకటించిన 115 మందిలో ఎవరు బరిలో ఉంటారో చూద్దాం : బండి.. హైదరాబాద్ :బీఆర్‌ఎస్‌ నేతల్లో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వేలన్నీ బీ.ఆర్.ఎస్. ఓడిపోతుందని...

మా సిఎం అభ్యర్థి కేసీఆర్..

విూ అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా..? కాంగ్రెస్‌, బిజెపిలకు ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న.. ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది : కవిత.. బీఆర్‌ఎస్‌ సీఎం అభ్యర్థి కేసీఆర్‌ అని, మరి విూ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సిఎం ఎవరో కూడా చెప్పుకోలని దుస్థితి...

ఉమ్మడి పాలమూరులో కారు జోరు కొనసాగేనా..?

ఉమ్మడి జిల్లాలో సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు.. అధినేత మనసులో దాగిఉన్న వ్యూహం ఏమిటి..? హైదరాబాద్ :ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం నియోజకవర్గాలు 14.. అయితే అందులో షాద్ నగర్, కల్వకుర్తి, నియోజకవర్గాలను పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొడంగల్ నియోజకవర్గాన్ని వికారాబాద్ జిల్లాలో విలీనం చేయడం జరిగింది. అయితే...

రాజయ్యను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా!

స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ దక్కలేదన్న బాధలో ఎమ్మెల్యే రాజయ్య! బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కలిసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే పల్లా ఇంటికి వచ్చే సరికి రాజయ్య ఇంట్లో లేడు. దీంతో ఆయన అనుచరులను కలిశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాజయ్యకు నష్టం...

మైనంపల్లిపై వేటు పడనుందా…?

మంత్రి హరీష్‌ రావుపై చేసిన ఘాటు వ్యాఖ్యలనుబీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటారా.. ? మైనంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారా.. ? లేక కొడుకు భవిషత్తు కోసం కాంగ్రేస్‌ తలుపు తడతారా ? హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారు.. ? మల్కాజిగిరి నియోజకవర్గం నుంచిపోటీ చేసి మైనంపల్లి గెలిచిన పార్టీలోనూ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోను ఆయనకు ప్రాధాన్యత ఉంటుందా...

కడియం శ్రీహరికి భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు..

ఒక సమావేశం ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్. రాష్ట్ర యువ నాయకులు.. జనగామ :భారాస రాష్ట్ర సమితి పార్టీ నియోజవర్గ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేరు ప్రకటించిన అనంతరం తొలి సారిగా నేడు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ర్యాలీని విజయవంతం చేయడానికి మంగళవారం భ్రమరాంబ నాన్ ఏసీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -