Friday, September 20, 2024
spot_img

BRS Party

తొందరలోనే శుభవార్త…

అని వెల్లడించిన మంత్రి కేటీఆర్‌ కేసీఆర్‌ అంటేనే సంక్షేమమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. అదే ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభమే గుర్తొస్తుందని విమర్శించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌. పేదవాళ్ల మొహాల్లో చిరునవ్వు.. కండ్లలో సంతోషాన్ని ప్రకటించే ప్రభుత్వం.. కేసీఆర్‌ ప్రభుత్వమని...

ఒకే వరలో రెండు కత్తులు..

ఒకరు తండ్రిని మించిన తనయుడు మరొకరు మామకు తగ్గ అల్లుడు ఎవరికివారే గుడ్ (గ్రేట్) పొలిటీషియన్స్ కనులు, మనుషులు వేరయిన చూపు ఒక్కటే మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం (రాజకీయ చాణక్యుల అంశగా పేరు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావుల వ్యూహాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం ) ఒకే వరలో రెండు కత్తులు ఎప్పుడు ఇమడవు.....

కేసీఆర్ నీ కొడుకును సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా.. ?

అజయ్ రావు కండకావరం తలకెక్కి మాట్లాడుతున్నడు.. ముడతల చొక్క, రబ్బర్ చెప్పులేసుకుని నీ చరిత్ర మాకు తెలియదా? ప్రజల సొమ్మును దోచుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించావో తెల్వదా? కేసీఆర్ నెలరోజులుగా బయటకు ఎందుకు రావడం లేదు? ట్రిబ్యునల్ ఏర్పాటు, పసుపుబోర్డు, గిరిజన వర్శిటీ ఏర్పాటైనా స్పందించరా? ట్రిబ్యునల్, పసుపు బోర్డు ఏర్పాటు కేసీఆర్ కు ఇష్టం లేదా? క్రిష్ణా వాటాలో తెలంగాణకు...

కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలక నేత

బీఆర్ఎస్ కు డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గుడ్ బై మారనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయ సమీకరణాలు అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోనున్న మనోహర్ రెడ్డి హైదరాబాద్ :- తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జంపింగులతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.జనవరి నెల చివరి మాసంలో అసెంబ్లీ...

భారాస రాష్ట్ర యువ నాయకుల సమావేశం..

జనగామ : లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామం నందు భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి. ఆర్.ఎస్. టిఫిన్స్ సెంటర్ ను భారాస యువ నాయకులు ఎండీ .రియాజ్ ఆహ్వానం మేరకు హాజరై ప్రారంభించారు…. నెల్లుట్ల గ్రామశాఖ అధ్యక్షులు మోటే వీరస్వామి, మాజీ ఎంపీటీసీ గాడిపెల్లి శ్రీనివాస్, బోయిని రాజు,...

భగ్గుమంటున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఏమి పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం..

తీవ్ర విమర్శలు చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..జనగామ : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. అదిగో పి ఆర్ సి, ఇదిగో ఐఆర్ అంటూ ఊరించి, ఊరించి కొండను తవ్వి ఎలుకను తీసినట్టు 5శాతం...

బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలు

వారిది ఫెవికాల్‌ బంధం బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నారు మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బీజేపీ పొత్తును కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న రహస్య స్నేహబంధం మోదీ మాటల్లో తెలిసిందంటూ విమర్శించారు....

కేసీఆర్‌ కనిపిస్తలేడు..!

ట్విట్టర్‌ టిల్లుపై అనుమానమొస్తోందికరీంనగర్‌లో మసీదుకు 8 ఎకరాలు..మందిరానికి 5 ఎకరాలు మాత్రమే కేటాయిస్తారా? బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ క్షణమైనా చీలే ప్రమాదముంది వెంటనే కేసీఆర్‌ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలి మోడీ చెప్పింది తప్పని నిరూపించే దమ్ముందా? భాగ్యలక్ష్మీ ఎదుట కేసీఆర్‌తో ప్రమాణం చేయిస్తారా? ఆస్తులపై బహిరంగ ప్రకటన చేసే దమ్ముందా? హిందువులంటే బీఆర్‌ఎస్‌కు అంత చులకనెందుకు? కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగిన ఎంపీ బండి హైదరాబాద్‌...

తెర వెనుక రహస్యాలు బట్టబయలు..

కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు ఎన్డీఎలో చేరుతానని వచ్చినా ఒప్పుకోలేదు అవినీతి కారణంగానే కేసీఆర్‌ను దూరం పెట్టా ఓ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ కేసీఆర్‌ను ఓడిరచేందుకు ముందుకు రావాలి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే నిజామాబాద్‌ వేదికగా ప్రధాని మోడీ విమర్శలు ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మళ్లీ కేసీఆర్‌ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. తాను కూడా ఎన్డీయేలో చేరతానని అడిగారు. కేటీఆర్‌కు...

బీ.ఆర్.ఎస్. కు మరోసారి అవకాశం ఇవ్వండి..

విజ్ఞప్తి చేసిన ఎం.ఐ.ఎం. చీఫ్ అసదుద్దీన్.. ప్రతి సభలోనూ కేసీఆర్ పై ప్రశంశలు.. రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు.. ఇంకొకడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు.. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం : ఒవైసీ.. హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఏకంగా ఐటీ టవర్స్‌ నిర్మించి.. అభివృద్ధికి బాట వేసింది. పాతబస్తీలోని సమస్యలకు పరిష్కారం దిశగా.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -