Friday, September 20, 2024
spot_img

BRS Party

బీ.ఆర్.ఎస్. నుండి కాంగ్రెస్ లో చేరికలు..

మహబూబ్ నగర్ : జడ్చర్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.. అనిరుద్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలు గ్రామాలలోని యువకులు, గ్రామ యూత్ అధ్యక్షుడు బాల్ రాజ్, ముగ్గురు వార్డు సభ్యులు, 50 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. నవాబ్ పేట్ కేంద్రంలోని ఉమ్మడి గ్రామ...

పాలమూరు ప్రజలే న్యాయనిర్ణేతలు..

ప్రజాస్వామ్య బద్దంగా బీ.ఆర్.ఎస్.ను ఓడిస్తాం మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ : పాలమూరు ప్రజలే న్యాయనిర్ణేతలు అని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్దంగా బీ.ఆర్.ఎస్.ను ఓడిస్తామని అన్నారు. ప్రజలు ఎవ్వరు...

ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకునే వారి దిమ్మ తిరగాలి.

హేళన చేసేవారికి ఓటుతోనే బుద్ది చెప్పాలి.. ఎన్ని బెదిరింపులకు పాల్పడితే అన్ని ఓట్లు పెరుగుతయి.. 70 ఏండ్ల నల్లగొండ నియోజక వర్గ రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ అసమ్మతినేత పిల్లి రామరాజు యాదవ్.. హైదరాబాద్ : నవంబర్ 30 న జరుగబోవు ఎన్నికల కోసం సంసిద్ధులు కావాలని తిప్పర్తి, మాడుగులపల్లి మండలం ముఖ్య కార్యకర్తలకు,...

ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ కోసం సభా స్థలిని పరిశీలించిన మంత్రి హరీశ్‌ రావు..

సిద్దిపేట : 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్‌ఎస్‌ విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణగర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్త్రాలుగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రచార వ్యూహాన్ని ఖరారుచేశారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచార శంఖారావాన్ని...

పల్లా, ముత్తిరెడ్డిల మధ్య కుదిరిన సయోధ్య

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్‌ సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్‌ సూచించారు. ఈ సమావేశంలో...

అభివృద్ధి బాధ్యత బిఆర్‌ఎస్‌ది

బిఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యత ప్రజలది.. సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్‌కు శ్రీరామ రక్ష : మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి : గెలిపించే బాధ్యత ప్రజలది అయితే.. అభివృద్ధి బాధ్యత బీఆర్‌ఎస్‌ పార్టీది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ కులాలకు చెందిన దివ్యాంగులకు మంత్రి నిరంజన్‌ రెడ్డి బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ...

పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన జనగామ పట్టణ నాయకులు.

జనగామ : జనగామ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు పానుగంటి రహేళ ఆధ్వర్యంలో జనగామ పట్టణం 13వ వార్డ్ కి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు హైదరాబాద్ లోని అనురాగ్ యూనివర్సిటీ లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంపూర్ణ...

బీజేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు

సొంత రాష్ట్రంలోనే బీజేపీని నడ్డా గెలిపించుకోలేక పోయారు బీజేపీ చేరికల కమిటీ ఫ్లాప్ అయిందని ఎద్దేవా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు కురిపించారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే బీజేపీని నడ్డా గెలిపించుకోలేకపోయారని… తెలంగాణలో ఆయన సాధించేది ఏముందని ప్రశ్నించారు. నడ్డా…...

కామారెడ్డి నియోజకవర్గాన్నితీసుకున్నాం.. మంత్రి కేటీఆర్

కామారెడ్డి ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందన్న కేటీఆర్ కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంపై అంతటా చర్చ జరుగుతోందని వెల్లడి గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టీకరణ కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి...

ఉద్యమానికి ఊపిరిలూదింది ఓరుగల్లు

ఉద్యమ సమయంలో హనుమకొండ కదనరంగం - పార్టీకి బలాన్నిచ్చేది వరంగల్‌- సంక్రాంతికి వచ్చే గగ్గిరెద్దులను నమ్మొద్దు- ఓరుగల్లుకు ఎప్పుడూ రుణపడి ఉంటా- బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ : తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌, హనుమకొండనే కదన రంగమైంది.. ఉద్యమానికి కేంద్ర బిందువైంది. అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -