Friday, September 20, 2024
spot_img

BRS Party

బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌

నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆకుల లలిత రాజీనామా నిజామాబాద్‌ : ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌ ఆకుల లలిత రాజీనామా చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశిస్తున్న ఆకుల లలిత.. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవ...

అభ్యర్థుల ప్రకటనలో ఎటూ తేల్చుకోలేక పోతున్న హస్తం పార్టీ

ఇండోర్‌ : ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్‌ బాగా వెనకబడుతుంది. చివరి రోజు వరకు సస్పెన్స్‌ కొనసాగుతోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనలో ఇప్పుడు హస్తం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించినా కాంగ్రెస్‌ పార్టీ వేగం పుంజుకోలేదు....

లాస్య నందితను ఆశీర్వదించి గెలిపించండి

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ఇంఛార్జ్‌ గా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం మాజీ...

కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా

రాజీనామా లేఖను ఖర్గేకు పంపించిన లక్ష్మయ్య జనగామ టికెట్‌ దక్కలేదన్న ఉద్దేశంతో గుడ్‌బై పొన్నాల త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం కేటీఆర్‌తో మంతనాలు.. బీఆర్‌ఎస్‌లో చేరికకు సిద్దం బీసీ కార్డును ఉపయోగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనగామ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న...

సీఎం కేసీఆర్ సభ స్థాలాన్ని పరిశీలించిన నాయకులు..

మేడ్చల్ : ఈనెల 18వ తేదీన గుండ్ల పోచంపల్లి పరిధిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు...

మానేరు రివర్‌ ఫ్రంట్‌ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు

బిజెపి, కాంగ్రెస్‌ నాయకులు మాటలు నమ్మొద్దు యువత భవిష్యత్‌ బాగుడాలంటే కెసిఆరే మళ్లీ రావాలి కరీంనగర్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీనే మా భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయి. కరువు నుంచి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు....

వికారాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు..

జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డిలు పార్టీకి రిజైన్‌ అదే బాటలో బంటారం మాజీ జడ్పీటీసీ సునీత శివకుమార్‌ల రాజీనామాలు వికారాబాద్‌ : ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ కు టికెట్‌ ఇవ్వడంతో పార్టీలో కీలకంగా వ్యవహరించిన పలువురు ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా...

సూర్యాపేట కాంగ్రెస్ కిరణం పటేల్ రమేష్ రెడ్డి..

ప్రజలంటే ప్రాణం.. సేవే ఆయనకు పరమార్ధం.. సమాజానికి ఏదైనా చేయాలన్నదే ఆయన లక్ష్యం.. సూర్యాపేట పట్టణ సమస్యల పరిష్కారం వైపే ఆయన అడుగులు.. మహా ధర్నాతో మా నాయకుడు అనిపించుకున్న నేత.. మన మనిషి, మంచి మనిషి అని కితాబుఅందుకున్న అరుదైన నాయకుడు.. పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు సునాయాసంఅంటున్న ప్రతి వర్గం.. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టాలంటున్న నియోజకవర్గ ప్రజానీకం.. హైదరాబాద్...

నగదు వరద..

పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను సీజ్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున హవాలా నగదు 48 గంటల్లోనే 50 కోట్ల సొత్తు స్వాధీనం కోడ్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన సోదాలు చేస్తున్నారు. అడుగడుగునా...

దళితుల స్మశానవాటిక యథేచ్ఛగా కబ్జా..

కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించిన బ్యాగరి సంఘంరాష్ట్ర అధ్యక్షులు మన్నే శ్రీధర్ రావు.. అధికారులు, వివిధ పార్టీల నాయకులు కబ్జా స్థలాన్నిపరిశీలించాలని కోరిన వైనం.. బాబీ బాయ్,తుకారాం లే పాత్ర సూత్ర దారులా..? చివరకు స్మశాన వాటిక స్థలాన్ని సైతం వదలని వైనం.. కాదేదీ కవితకు అనర్హం అన్న మహాకవి శ్రీ శ్రీ చెప్పిన భాష్యానికి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -