Friday, September 20, 2024
spot_img

BRS Party

పటాన్ చెరు నియోజకవర్గంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.

బీఆర్ఎస్, టీడీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరిక. స్థానిక ఎమ్మెల్యే కి ఇక నిద్ర పట్టదు: కాట శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : అధికార బీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతలు ఝలక్ ఇస్తున్నారు. రోజురోజుకు కాంగ్రెస్ లో చేరికల సంఖ్య పెరుగుతుంది పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గుమ్మడిదల మండలం గుమ్మడిదల మరియు...

రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్. పార్టీలో భారీ చేరికలు..

హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గం, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో బి ఆర్ ఎస్ లో చేరికల పర్వం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ఎన్టీఆర్ నగర్ చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి,...

ఎన్నికలలో విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక బిఆర్ఎస్ పార్టీని ఓడించండి.

పిలుపునిచ్చిన ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ హైదరాబాద్ : రాబోయే 40 రోజులలో బిఆర్ఎస్ పార్టీ ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ భవిష్యత్తు కార్యచరణ ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీడియా సమావేశం ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అనేక విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక...

ఆప్యాయంగా పలకరిస్తూ..

అభివృద్ధిని వివరిస్తూ సాగిపోతున్న బీ.ఆర్.ఎస్. అభ్యర్థులు.. గడచిన రెండు నెలలుగా విశ్రాంతి లేకుండా ప్రచారం.. హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల దూకుడు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో డివిజన్‌ల వారీగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ప్రజలతో మమేకమై అలుపెరగకుండా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు...

మల్కాజిగిరి నియోజకవర్గానికి మైనంపల్లి చేసింది ఏం లేదు

బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఉద్యమకారులను పరిగెత్తించిన చరిత్ర మైనంపల్లిది : బద్దం పరశురాం రెడ్డి అసెంబ్లీలో తక్కువ అటెండెన్స్‌ ఉన్న నాయకుడు ఏకైక ఎమ్మెల్యే మైనంపల్లిదే.. బీఆర్‌ఎస్‌ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష.. నాయకులను బయపెడితే ఊరుకునేది లేదు : మర్రి రాజశేఖర్‌ రెడ్డి మల్కాజిగిరి : బి ఫామ్‌ వచ్చిన సందర్బంగా, మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్‌ డివిజన్‌...

బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ

కారును పోలిన గుర్తుల వల్ల నష్టం వాటిల్లుతోందన్న బీఆర్‌ఎస్‌ రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్‌ గుర్తులు ఎవరికీ కేటాయించవద్దని వినతి ఓటర్లకు గుర్తులు కూడా తెలియవంటారన్న సుస్రీం కారును పోలిన గుర్తుల రద్దు పిటిషన్ల కొట్టివేత హైకోర్టులో మళ్లీ పిటిషన్లు వేసుకోవచ్చని సలహా న్యూ ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తప్పించాలంటూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసుకున్న...

హ్యాట్రిక్‌ సిఎంగా కెసిఆర్‌ కావటం ఖాయం : దానం నాగేందర్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని, సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టాలని అమ్మవారిని వేడుకున్నానని ఎమ్మెల్యే దానం నాగేందం తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పంజాగుట్టలోని దుర్గా భవాన్ని ఆలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పేద ప్రజల ప్రభుత్వం మళ్లీ...

మాది చేతల ప్రభుత్వం

ఆచరణ సాధ్యం అయ్యే పథకాలతోనే మేనిఫెస్టో మోసపూరిత మాటలు నమ్మొద్దు తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం చేనేతల కోసమే బతుకమ్మ చీరలు తీసుకొచ్చాం మళ్లీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీదే అధికారం ఒకప్పుడు ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా సిరిసిల్లలో ఒకప్పుడు చేనేతల ఆత్మహత్యలు ఉండేవి కేటీఆర్‌ ఎమ్మెల్యే కావడం ఇక్కడి వారి అదృష్టం సిరిసిల్లలో ఎంతో అభివృద్ధి జరిగింది సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం...

బీ.ఆర్.ఎస్. కు బిగ్ షాక్..

వరుస రాజీనామాలతో బేచార్.. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గుడ్ బై.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ… రాజకీయంలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ తీర్థం...

బీఆర్‌ఎస్‌ విశ్వాసం కోల్పోయింది

బీజేపీ అధికారంలోకి వస్తే 6 నెలలకో జాబ్‌ క్యాలెండర్‌ తెలంగాణ కోసం పార్లమెంటులో గర్జించిన వ్యక్తి సుష్మా స్వరాజ్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. దళితబంధు, బీసీ బంధు పేర్లు చెప్పి.. అన్నీ బంద్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -