Friday, September 20, 2024
spot_img

BRS Party

అభ్యర్థి లేక బీజేపీ విలవిల

వికారాబాద్ నియోజకవర్గం లో ఉలుకు పలుకు లేని బీజేపీ నాయకత్వం వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వంలో ఉలుకు పలుకు లేకపోవడంతో ఇప్పటికే మండల,గ్రామ స్థాయిలో ఉన్న బీజేపీ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలలోకి వలస వెళ్లడంతో బీజేపీ క్యాడర్ సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేకర్...

తొమ్మిది వేల మందికి శస్త్ర చికిత్స..

3 లక్షల మందికి వైద్య సేవ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి : అరుంధతీ ఆసుపత్రి ప్రజల ఆరోగ్యానికి భరోసా అని మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ అన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన మాతృమూర్తి పేరిట నిర్వహించబడుతున్న మర్రి అరుంధతి ఆసుపత్రిలో సుమారు 9 వేయ్యిల...

కమలంలో టెన్షన్ పుట్టిస్తున్న జనసేనతో పొత్తు..

కమలం పార్టీ- జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్టే.. హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడానికి జంకుతుంటే మరోవైపు ఈ పార్టీలతో సీపీఐ, జనసేన పొత్తుల విషయంపై చర్చలు సాగుతున్నాయి. అందులో భాగంగానే కమలం పార్టీ- జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్టు పార్టీ విశ్వసనీయ...

కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు..

నాపై దాడి చేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి.. డిమాండ్ చేసిన కూన శ్రీశైలం గౌడ్.. హైదరాబాద్ : తనపై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుత్బుల్లాపూర్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. 'లైవ్ డిబేట్లో నేను ప్రజాసమస్యలు లేవనెత్తితే వివేకానంద నన్ను దుర్భాషలాడుతూ భౌతిక...

నిజామాబాద్ లో మీడియాతో కవిత ..

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టీకరణ వంద సీట్లతో హ్యాట్రిక్ కొడతామని కవిత వెల్లడి కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని వ్యాఖ్య తెలంగాణలో పూర్తిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏ నేతను కదిపినా ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ నిజామాబాద్ లో...

సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

సదాశివపేట : సంగారెడ్డి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ జండా ఎగరవేయడం ఖాయమని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సదాశివపేటలో మన బిన్‌ ఫౌండేషన్‌ అధినేత సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం మంత్రి హరీష్‌ రావు సమక్షంలో చింతా ప్రభాకర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు...

సనత్‌ నగర్‌ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది..

అని వెల్లడించిన మంత్రి తలసాని రాంగోపాల్‌ పేట్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్‌ నగర్‌ నియోజక వర్గం ఎంతో అభివృద్ధి చెందిందని..ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని సనత్‌ నగర్‌ బీ ఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి,మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని మంజు...

పూడూరు, రాజబోల్లారం గ్రామాల బిఆర్ఎస్ బూత్ కమిటీల ఏర్పాటు

మేడ్చల్ : మేడ్చల్ మండలంలోని, పూడూరు, రాజ బొల్లారం గ్రామాల బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. బూత్ కమిటీలుగా ఏర్పాటైన ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఆయా గ్రామాలలో ఎర్పాటు చేసిన బూత్ కమిటీలు...

గంగం సతీష్ రెడ్డిని పరామర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ : బచ్చన్నపేట మండలంలోని, కొడవటూరు గ్రామ సర్పంచ్ గంగం సతీష్ రెడ్డి (మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు) తండ్రి గంగం రామ్ రెడ్డి బుధవారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సతీష్...

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి..

ప్రకటించిన బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్.. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బీఫామ్ అందజేత.. హైదరాబాద్ : ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -