రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ నాయకులు బుయ్యని మనోహర్రెడ్డి
తాండూరు : రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని భరించే ఓపిక ప్రజలకి లేదని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ నేత బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాండూరు నియోజకవర్గం లోని తాండూర్ పట్టణం, తాండూరు మండలం తో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...