Wednesday, April 24, 2024

batti vikramarka

బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు

సంపద సృష్టించే వారికి అవసరమైన సాయం చేస్తాం జాతి నిర్మాణానికి బిల్డర్స్‌ చేస్తున్న కృషికి అభినందనలు పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం.. బిల్డర్స్‌ కన్వెన్షన్‌ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి.. హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లో నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో...

పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ మేడారం జాత‌ర‌ హైద‌రాబాద్ నుండి మేడారంకు రెండువేల బస్సులు మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు వర్తిస్తుంది : భట్టి హైదరాబాద్ : వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిజానికి ప్రారంభంలో ఈ జాతర కేవలం గిరిజన ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఆ తరువాత రాష్ట్రం...

శాం పిట్రోడా రాసిన రీడిజైన్‌ ద వరల్డ్‌ పుస్తకాన్నితెలుగులో ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్లం రాజు ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి’’ ప్రపంచానికి పిలుపు హైదరాబాద్‌ : ‘రీడిజైన్‌ ద వరల్డ్‌’ పుస్తకం తెలుగు అనువాదాన్ని బంజారా హిల్స్‌లొని హోటల్‌ తాజ్‌ కృష్ణలో గల సెఫైర్‌ బాంక్వెట్‌ హాల్‌ లో ఆవిష్కరించారు.శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా,...

శాం పిట్రోడా నాకు రోల్ మోడల్

ఆయన రాసిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదన్న బట్టి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తందని హామీ హైదరాబాద్ : టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు రోల్...

ఆర్థిక సాయం కోరాం…

పెండింగ్ నిధులు విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయండి ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి డిప్యూటీ భట్టితో కలసి ప్రధానితో సమావేశం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం న్యూఢిల్లీ...

దేశంలో అరాచక పాలన

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి దేశాన్నికాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలో డిప్యూటి సిఎం భట్టి హైదరాబాద్‌దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర ఇండియా కూటమి శుక్రవారం...

విద్యుత్‌ అక్రమాలపై వాడీవేడీ చర్చ

శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి అప్పులు చేసి ఆస్తులు పెంచామన్న జగదీశ్‌ రెడ్డి గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం ప్లాంట్ల పేరుతో దోపిడీ చేశారని కోమటిరెడ్డి ఆరోపణలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ అక్రమాలపై వాడీవేడీ చర్చ సాగింది. వాదోపవాదాలు సాగాయి. నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై విపక్ష సభ్యులు విమర్శలు సంధించారు. డిప్యూటీ సీఎం...

విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం శ్వేతపత్రం

సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సిఎం భట్టి విద్యుత్‌ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి,ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండోరోజు విద్యుత్‌ సంస్థపై ప్రభుత్వం వ్వేతపత్రం విడుదల చేసింది. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క దీనిని ప్రవేశ పెట్టగా సభలో వాడీవేడీ...

తెలంగాణను అప్పులకుప్పగా చేశారు

మిగులు బడ్జెట్‌తో ఇస్తే ఐదులక్షల కోట్ల అప్పు పెట్టారు కెటిఆర్‌ వ్యాఖ్యలపై డిప్యూటి సిఎం భట్టి ఆగ్రహం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ...

శ్రీవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క

తిరుమల : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రెండు రాష్టాల్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. డిసెంబర్‌ 28న కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా అమలు చేయడానికి విధి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -