సంవత్సరానికి 10.50% వరకు ప్రతిఫలం అందిస్తున్న ఐఐఎఫ్ఎల్ సమస్తా
భారతదేశ అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ మైక్రోఫైనాన్స్ కంపెనీలలో (ఎన్బిఎఫ్సి-వీఖీ I) ఒకటైన ఐఐఎఫ్ఎల్ సమస్తా ఫైనాన్స్, వ్యాపార వృద్ధి కోసం తన తొలి పబ్లిక్ ఇష్యూ సెక్యూర్డ్ బాండ్ల ద్వారా రూ. 1,000 కోట్ల వరకు సమీకరించనుంది. బాండ్లు 10.50% వరకు ప్రతిఫలాలను, అధిక స్థాయి భద్రతను...
ఎప్పుడైతే బ్యాంకింగ్ రంగం డిజిటిలీకరణ జరిగిందో ఖాతాదారులు నగదు లావీదేవీలు ఇంటినుండే జరుపుతున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతాదారులు ఆన్లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్ పరిస్థితులలో చాలా మంది ఆన్లైన్ వైపే మొగ్గుచూపారు. ఇదే అదనుగా చాలా మంది మోసగాళ్ళు ఖాతాదారులను మోసం చేసి...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...