హైదరాబాద్ : బంజారాహిల్స్ సీఐ నరేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ. 3 లక్షలు తీసుకుంటుండగా సీఐ నరేందర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్తో పాటు నరేందర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ అధికారుల తనిఖీలకు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...