Friday, April 19, 2024

badrachalam

35 అడుగులకు చేరుకోనున్న గోదావరి

కాళేశ్వరం , ఇంద్రావతి నదులనుండి 4.50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి 24 గంటలు పని చేయు విధంగా కంట్రోల్‌ రూంలు జలాశయాల వద్ద గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచాలి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్‌ డా. ప్రియాంక అలాభద్రాచలం : గోదావరికి ఎగువ నున్న కాళేశ్వరం,...

కుటుంబ వ్యవస్థతోనే గౌరవం : దుర్గా వాహిని

దక్షిణ అయోధ్య భద్రాచలంలో ఘనంగా "దుర్గావాహిని వికాస్ వర్గ" వీరనారీమణుల చరిత్ర ఆధారంగా ముందడుగు భద్రాచలం కేంద్రంగా వి.హెచ్. పి కార్యక్రమాలు సంతోషకరం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనదని.. కుటుంబ వ్యవస్థ బలపడితేనే మనుషులకు సమాజంలో గౌరవం పెరుగుతుందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, దుర్గా వాహిని రాష్ట్ర ప్రముఖ్ వాణి సక్కుబాయి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -