Friday, September 20, 2024
spot_img

Assembly

ప్రజలకు బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో భరోసా : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యపేట : పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో భరోసా అని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేటలో తన సతీమణి సునితతో కలిసి మంత్రి జగదీశ్‌...

మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం

పార్టీలకు రేవంత్‌రెడ్డి పిలుపు మేడిగడ్డ కుంగాయని అధికారురులే ఒప్పుకున్నారు సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ : రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని అధికార బీఆర్‌ఎస్‌ పార్టీతో సహా ఇతర పార్టీలను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కోరారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని తెలిపారు. శుక్రవారం...

నిరంకుశ పాలనను అంతమొందించాలి : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం : ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశానని, సోనియా, రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ఖమ్మం ప్రజానీకం...

నామినేషన్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసాం

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్టీవో శ్రీనివాసరావు తాండూరు : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ఆయిన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తాండూర్‌ అసెంబ్లీ ఎన్నికల అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. వికారాబాద్‌ జిల్లాలోని...

నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం

నామినేషన్‌ ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకున్నాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఓటర్లను రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు ఉండరాదన్న ఎలక్షన్‌ ఆఫీసర్‌.. వికారాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అసెంబ్లీ ఎన్నికల్లో...

కాంగ్రెస్‌తో కటీఫ్‌

కాంగ్రెస్‌తో బెడిసిన సీపీఎం పొత్తు వ్యవహారం ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీకి సిద్ధం ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించినట్లు తమ్మినేని వెల్లడి టిక్కెట్లు విషయంలో నమ్మించి మోసం చేశారు సీపీఐ నేత నారాయణ అసహనం హైదరాబాద్‌ : కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేకప్‌ చెప్పేసింది సీపీఎం పార్టీ. యూ టర్న్‌ తీసుకున్న ఆ పార్టీతో ముందుకు సాగడంలేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం స్పష్టం...

నేటి నుంచి నామినేషన్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ 13న పరిశీలన.. 15 వరకు ఉపసంహరణ 30న పోలింగ్‌.. 3న కౌటింగ్‌.. అదేరోజు ఫలితాలు నామినేషన్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం నోటిఫేషన్‌ విడుదలతో...

ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్‌!

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్‌ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్‌ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్‌ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని...

నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌ వెంకట్రావు.. సూర్యాపేట : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్‌ అధికా రుల కార్యాలయంలో వచ్చేనెల మూడవ తేదీ నుంచి చేపట్టే నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌ వెంకట్రావు తెలిపారు .ఆదివారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హలు నందు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -