కామారెడ్డి : ప్రధాని నరేంద్రమోదీపైన, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్న సీఎం కేసీఆర్.. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం అక్కడ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు....
ఆర్మూర్ : ఆర్మూరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రచార రథం రెయిలింగ్ విరగడంతో మంత్రి కేటీఆర్ ప్రచారం రథంపై నుంచి కిందపడ్డారు. మంత్రి కేటీఆర్తోపాటు ఎంపీ సురేష్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి కూడా ప్రచార రథంపై నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మంత్రికి, ఇతర నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రచారం రథం నడుపుతున్న...
జనగామ : తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు రెండు రోజులే గడువు ఉండటంతో పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే జనగామ...
77శాతం పోలింగ్ నమోదు
మిజోరం : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా రికార్డ్ స్థాయిలో 77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది....
అభ్యర్థులు ఎన్నికల నియమాలని పాటించాలి..
తమ అఫిడవిట్లో ఆస్తులు, నేరచరిత్ర ప్రకటించాల్సిందే.!
ఆస్తులు, అప్పుల వివరాలు ఫారం 26 లో వెల్లడిరచాలని చట్టం చెబుతోంది
తేడా వస్తే.. నేతలపై అనర్హత వేటు వేయడానికి పదునైన అస్త్రం
నాయకా.. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు..
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసే...
ఆ ఆయుధాన్ని డబ్బుకు అమ్ముకోవద్దు
సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం
దాన్నిముంచింది కాంగ్రెస్ పార్టీనే
సింగరేణిలో 49శాతం కేంద్రానికి కట్టబెట్టారు
బీజేపీ కూడా సింగరేణి ప్రైవీటీకరణకు కుట్ర
కాంగ్రెస్ హయాంలో రైతులకు అనేక కష్టాలు
కరెంట్, రైతుబంధుతో ఆనందంగా ఉన్నారు
వారు వస్తే ఇవన్నీ ఆగమవుతాయి జాగ్రత్త
బీసీలంతా చైతన్యం కావాలని పిలుపు
ధరణి తీసేస్తే రైతుబంధు సంగతి ఎలా
అందుకే ప్రజలారా ఆలోచించి ఓటేయాలి
మంథని, చెన్నూరు, పెద్దపల్లి...
సీపీఐతో పొత్తు ఖరారైందని రేవంత్ రెడ్డి ప్రకటన
కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదురినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధిష్ఠానం సూచనలతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి...
కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికలకు కట్టదుట్టమైన బందోబస్తు కల్పిస్తూ నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొండమల్లేపల్లి మండలం పరిధిలో పలు గ్రామాలలో హింసాత్మకమైన గ్రామాలను సందర్శించిన కొండమల్లేపల్లి సీఐ,ఎస్ఐ. పూర్తి వివరాల్లోకి వెళితే కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న గుమ్మడవెల్లి గుడి...
కోటా ; రాజస్థాన్లో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోరాడు తుంటే, అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీపా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో ఒక్కసారిగా రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఎన్ని కల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు...
మీరిచ్చిన ధైర్యంతోనే కేసీఆర్ ను ఢీ కొట్టిన
ఫాంహౌజ్ నుండి ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన
ప్రగతి భవన్ నుండి ప్రజల్లోకి లాక్కొచ్చిన
కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన
కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్
కరీంనగర్ : ‘‘కరీంనగర్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోంది. అంగ, అర్ధ బలం లేకున్నా, రాజకీయ వారసత్వం లేకపోయినా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...