Thursday, September 19, 2024
spot_img

Assembly

ప్రచారంలో కాంగ్రెస్‌ దూకుడు

1నేడు కొత్తగూడెంలో ప్రియాంక రోడ్‌ షో హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం...

సజావుగా తెలంగాణ ఎన్నికల నిర్వహణ

ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఎన్నికల సంఘం వివరాలు వెల్లడిరచిన ఎన్నికల అధికారి వికాస్‌ రాజు హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సజావుగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని...

కేసీఆర్‌ కుటుంబ పాలనను తరిమి కొడదాం

గజ్వెల్‌ ప్రచారంలో ఈటెల రాజేందర్‌ పిలుపు సిద్దిపేట : నా మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దని కేసీఆర్‌ నాపై ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండని మాజీమంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ హుజూరాబాద్‌కు వస్తే నీ మొఖం చెల్తదా ..నా మొఖం చెల్తదో రా అని అంటే రాలేడు కాబట్టి నేనే గజ్వేల్‌కు...

ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు..

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ఓటింగ్‌ - హైదరాబాద్ లో 14 లెక్కింపు కేంద్రాలు రంగారెడ్డి జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు హైదరాబాద్‌ : తెలంగాణలో నవంబర్‌ 30న జరగనున్న పోలింగ్‌ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం...

సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి

సమస్యాత్మకంగా 10వేల పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు సీసీటీవీ మానిటరింగ్‌ తో మూడంచెల భద్రత అసాంఫీుక ఘటనలు జరగకుండా గట్టుదిట్టమైన చర్యలు హైదరాబాద్‌ : తెలంగాణలో పోలింగ్‌ కు సమయం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్‌ కమిషన్‌ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 24గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్‌ తో మూడంచెల భద్రత కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి అసాంఫీుక ఘటనలు...

ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య

నర్సంపేట : అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణలో భాగంగా నియోజక వర్గ ఆర్వో కె.కృష్ణ వేణి అధ్వర్యంలో పోలింగ్‌ పి.ఓలు, ఏపి.ఓలకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహణ ఫెసిలిటేటర్‌ సెంటర్‌ ను బిట్స్‌ కాలేజీ లో ఏర్పాటు చేసిన సెంటర్‌ ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య సందర్శించి,పోలింగ్‌ అధికారులను ద్దేశించి మాట్లాడుతూ… ఎన్నికలలో...

తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన ఈసీ

రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, రైతు రుణమాఫీకి అనుమతించం రాష్ట్ర ప్రభుత్వ వినతిని తిరస్కరించిన ఈసీ హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉంది. దీంతో రాష్ట్రంలో...

దొరల గడీలను కూలుస్తాం…

నవంబర్‌ 30న వార్‌ వన్‌ సైడ్‌ కావాలె.. వికారాబాద్‌ గడ్డపై నీలి జెండా ఎగరాలే.. మిగితా పార్టీలన్నీ పారిపోవాలే ఒక్కసారి బీఎస్పీనీ గెలిపించుకోండి… దొంగల భరతం పడదాం వికారాబాద్‌ రోడ్‌ షోలో బీఎస్పీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వికారాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూలుస్తాం… ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ...

పోలీస్‌ అధికారుల సమీక్షా సమావేశం

ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది కేటాయింపు పైఅధికారులతో ఎస్పీ సమావేశం. ప్రతి గ్రామానికి చేరేలా పోలీస్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌. ప్రశాంత ఎన్నికలకు పౌరుల భాగస్వామ్యం కూడా అవసరం జిల్లాకు బారిగా కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్ర పోలీసుసిబ్బంది రాక : జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే. సూర్యాపేట క్రైమ్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తేదీ సమీపిస్తున్న...

తెలంగాణ కోసం పదేళ్లుగా కష్టపడ్డా

ఎవడో మళ్లీ వస్తే ఆగం అవుతాం..ఆలోచించండి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను ఏడిపించింది ఉద్యమానికి కరీంనగర్‌ ఎన్నో విజయాలు అందించింది 1969లో 400 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్‌ గతంలో నన్ను బాధ పెట్టారు.. ఈసారి అలా జరగొద్దు దేశ ప్రజాస్వామ్యంలో పరిణతి ఇంకా రావాలి ఎన్నికలొచ్చాయంటే అడ్డగోలుగా జమాబందీలు బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణను...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -