No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

Assembly

ప్రశాంతంగా కొనసాకుతున్న పోలింగ్‌..

తొలిసారి ఓటు వేసిన యువత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. గురువారం (నవంబర్‌ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు...

రాసలీలల మంత్రి నిన్ను మహిళసమాజం..అసహ్యించుకుంటుంది

తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని భావోద్వేగానికి గురైనకరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్‌ కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ) : కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్‌ బుధవారం కరీంనగర్‌ డిసిసి కార్యాలయంలో అత్యవసరంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...

నేటి పోలింగ్‌పై నేతల నజర్‌

బూత్‌స్థాయి కార్యకర్తలతో నేతల సవిూక్ష ఎక్కువ మందిని ఓటుకు తీసుకుని వచ్చేలా ప్లాన్‌ గతానికి భిన్నంగా అన్ని పార్టీల నేతల ప్రచారం హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌పై నేతలు దృష్టి సారించారు. గురువారం జరిగే పోలింగ్‌లో ఎక్కువమందిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకుని వచ్చేలా బూత్‌ స్థాయి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు....

నేడే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రత డిస్టిబ్య్రూషన్‌ సెంటర్‌ వద్ద పోలింగ్‌ సామాగ్రి అందచేత పోలింగ్‌ సామాన్లతో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఉదయం మాక్‌ పోలింగ్‌ .. తరవాత పోలింగ్‌కు అనుమతి పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు హైదరాబాద్‌ : ప్రత్యేక తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరుగబోతున్నాయి. గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేదఫాలో...

కందనూలులో కాంగ్రెస్‌ సునామీ..!

ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్న రాజేష్‌రెడ్డి గడపగడపలో రాజేష్‌ గెలుపుపై చర్చ మార్పుకోరుకుంటున్న కందనూలు ఓటర్లు ఎమ్మెల్యే మర్రి హామీలపై విసికిపోయిన ప్రజలు పదేళ్లలో చేయలేని పనులను కొత్తగా చేసేదేంటూ ప్రశ్నిస్తున్న ప్రజానీకం నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సునామీ కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి గెలుపుపైనే గడప గడపనా చర్చ...

కందనూలులో యువ మంత్రం

కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి వైపే యువత యూత్ ఐకాన్ గా గుర్తింపు విద్యావంతుడు, ప్రొఫెసర్‌గా సేవలు డెంటల్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా రాణింపు తండ్రి, ఎంఎల్‌సీ అడుగుజాడల్లో రాజకీయ ఓనమాలు గడప గడపకు కాంగ్రెస్‌తో ప్రజలకు చేరువ ఎమ్మెల్యే మర్రికి ఊహించని ప్రతిఘటన తొలి ప్రయత్నంలోనే లక్ష్యానికి చేరువలో ..! నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు యువ మంత్రానికి జై కొడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న...

మల్లోసారి ఆగమవ్వొద్దు..

ఆలోచించి హస్తం గుర్తుపై ఓటు వేయండి.. బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి.. కాంగ్రెస్‌దే కందనూలు.. ఎమ్మెల్యే, ప్రభుత్వంపై పెరిగిన తీవ్ర వ్యతిరేకత సైలెంటైన బీఆర్‌ఎస్‌ ద్వితీయశ్రేణి నాయకులు రాజేష్‌రెడ్డికి జై కొడుతున్న నియోజకవర్గ ప్రజలు నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్‌ జెండా ఎగిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊరూరా కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. గడపగడపకు కాంగ్రెస్‌తో...

రాజస్థాన్‌ ఓటింగ్‌లో అలజడి

రెండు వర్గాల మధ్య ఘర్షణ.. రంగంలోకి కేంద్ర బలగాలు సాయంత్రం ఆరు వరకు పోలింగ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగుతుంది. రాజస్థాన్ శానససభలో మొత్తం 200 స్థానాలుండగా ఈరోజు 199 స్థానాలకు పోలింగ్ ను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కరణ‌పూర్ నియోజకవర్గ...

పెట్టుబడి సాయం రూ. 24 వేలు

రైతులకు బీజేపీ అధిరిపోయే హామీ రైతుల పక్షపాతి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రకటన కరీంనగర్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తుంటారు. అందులో రైతులకు సంబంధించిన హామీలపై తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి . ఇప్పటికే అధికారంలో...

గులాబీ బాస్‌ కు మొదలైన గుబులు

పీకే సర్వే తో తలలు పట్టుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు పంచండి మంత్రులు మేల్కోండి…! ఓడిపోయారో గోవిందా .!! ఏదోవిధంగా సంచలనాలు క్రియేట్‌ చేయండి డబ్బులు కాదు ముఖ్యం.. గెలుపే లక్ష్యం అధికార యంత్రాంగాన్ని కంట్రోల్‌ లో పెట్టుకోండి పోల్‌ మేనేజ్మెంట్‌ సక్సెస్‌ చేయండి సీఎం కేసీఆర్‌ తమ అభ్యర్థులకు ఆదేశాలు ఓటమి అంచుల్లో మంత్రి కేటీఆర్‌.. దిద్దుబాటు చర్యలు షురూ… సీనియర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -