No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

Assembly

ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

బీజేపీ, బీఆర్‌ఎస్‌పార్టీల ఎక్స్‌ పైరీ డేట్‌ ముగిసింది.. ఆలేరు ఎమ్మెల్యే, ఆమె భర్త వ్యవహారంతో ప్రజలు విసిగిపోయారు.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కపట నాటకాలను ప్రజలు ఎప్పుడో కనిపెట్టేశారు.. ఇద్దరూ దోస్తులు కాబట్టే కవిత చట్టం నుంచి క్షేమంగా తప్పించుకున్నారు.. ఆలేరు ఎమ్మెల్యేపై , ఆమె భర్త పైన ఎన్నో ఆరోపణలు వినబడుతున్నాయి.. తెల్లరేషన్‌ కార్డుతో తిరిగిన ఎమ్మెల్యేకి కోట్ల రూపాయలెక్కడినుంచి వచ్చాయి..! అధికార...

అసెంబ్లీకి డీకె అరుణ

అసెంబ్లీ కార్యదర్శితో భేటీ ఎమ్మెల్యేగా గుర్తించి, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని వినతిహైదరాబాద్‌ : అసెంబ్లీ కార్యదర్శితో బీజేపీ నేత డీకే అరుణ భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీకి చేరుకున్న డీకే అరుణ అసెంబ్లీ కార్యదర్శితో సమావేశమై.. తననుగద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల ఎమ్మేల్యే కృష్ణమోహన్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని.. డీకే అరుణను...

సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితహైదరాబాద్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించా లంటూ సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు...

తుమ్మల చేరికకు ముహూర్తం ఖరారు

5న సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం హైదరాబాద్‌ : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని, ముమూర్తం కూడా ఫిక్స్‌ అయ్యిందని అంటున్నారు. ఈ నెల 5న ఆయన అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ...

కెసిఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం

నిమ్స్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్‌ కొడుతారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌...

ఇండియా కూటమిలో చేరడం లేదు..

ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన మాయావతి.. ఎన్డీయేతో బాటు ఇండియా కూడా కులతత్వ కూటములే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తాం : మాయావతి.. లక్నో:ఎన్‌డీఏతో పాటు విపక్ష కూటమి ఇండియా ఈ రెండూ పేదల వ్యతిరేక, కులతత్వ కూటములేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగా...

చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సమాలోచన

మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ రామారావుగారి స్ఫూర్తితో తాను రాజకీయ రంగంలో...

ఓటు మాట కాదు.. నోటు మూట..

అభ్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!? నాయకులందరిదీ ఇదే బాట.. అసెంబ్లీలో చోటు కోసం విచ్చలవిడిగా ఖర్చులు.. కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్న నాయకులు.. కోట్లు ఉంటేనే రాజకీయాలు.. చేయాలా.. తెలంగాణ రాజకీయాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి..హైదరాబాద్‌ : యువత రాజకీయాలకు రావాలి.. బడుగు వర్గాలు రాజకీయంగా ఎదగాలి.. నిరుపేదలు, సామాన్యులు ఎన్నికల్లో నిలబడాలి.. ఈ మాటలన్నీ నీటి మూటలే.. రాజకీయాల్లో చేరాలంటే...

టెన్‌ డేస్‌ అమీత్‌ షా ప్లాన్‌…

అధికారంలోకి రావాల్సిందే..! గ్రూప్‌లు పక్కకు పెట్టి ఐక్యంగా పని చేయండి వారి ఎత్తుగడలను పరిశీలించండి పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి నేతల రాక కోర్‌ కమిటీ సమావేశంలో అమీషా దిశా నిర్దేశంఖమ్మం : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా టెన్‌ డేస్‌ ప్లాన్‌ వ్యూహాన్ని రచించారు. ఎన్నికల పూర్తయ్యేంతవరకు...

మొదలైన ఈసీ కసరత్తు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి.. ప్రస్తుత అసెంబ్లీ గడువు జనవరి 16 వరకు.. రాష్ట్రంలో పర్యటించనున్న ఈసీ బృందం.. మిగతా రాష్ట్రాలతోపాటు ప్రక్రియ పూర్తికి చర్యలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. 2018 అక్టోబరు 6న షెడ్యూల్‌, డిసెంబరు 7న పోలింగ్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -