కామారెడ్డి ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందన్న కేటీఆర్
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంపై అంతటా చర్చ జరుగుతోందని వెల్లడి
గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టీకరణ
కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి...
చౌటుప్పలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్
మునుగోడు ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడుప్రజల సమస్యలపై మాట్లాడలేదు..
పలువురు బీఎస్పీ పార్టీలో చేరిక..` విలేఖరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
చౌటుప్పల్ : బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో మునుగోడు నియోజకవర్గం నుండి వందమంది వివిధ పార్టీల నుండి బీఎస్పీ...
వివరాలు వెల్లడిరచిన ఆర్డీఓ అనంతరెడ్డి, ఎలక్షన్ డీ. టీ. యశ్వంత్
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది. ఈసీ నిర్ణయంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఆర్డీవో అనంతరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి...
జనగామ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం.
జనగామ : మంగళవారం నాడు, కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అధ్యక్షతన రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంచనాల వ్యయం, వీడియో సర్వే లైన్ సిస్టం, అనుమతుల మంజూరు, చెక్ పోస్టుల నిర్వహణ, తదితర అంశాలపై సంబంధిత...
సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది..
బీహార్ రాష్ట్రంలో జేడీయూ పార్టీ విజయవంతంగా నిర్వహించింది..
బీసీ కులగణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది : రేవంత్..
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు పీసీసీ...
రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి 6 వరకు కమిషన్ సభ్యుల పర్యటన..
ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రకటన విడుదలయ్యే అవకాశం
ఐదు రాష్ట్రాల్లో నిర్వహణకు ఈసీ కసరత్తు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో షెడ్యూల్ పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయని అటు పొలిటికల్ పార్టీలోనూ.. ఇటు అధికారులతో చర్చ...
నియోజకవర్గ వ్యాప్తంగా సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్న ముదిరాజుల రిలే నిరాహార దీక్షలు
పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి.. నీలం మధుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి
టికెట్ విషయం త్వరగా పునరాలోచించండి.. లేకుంటే త్వరలో నీలం మధు నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెస్తాం
నీలం మధును ఇండిపెండెంట్ గా బరిలో దింపుతాం.. తేల్చి చెప్తున్న సబ్బండ...
మార్పుకానున్న పలు బీఆర్ఎస్ సీట్లు..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో 119స్థానాలు ఉన్నాయి. వాటిలో 33శాతం సీట్లు అంటే సుమారు 40స్థానాల్లో మహిళలు ప్రాతినిధ్యం వహించాలి. తెలంగాణ అసెంబ్లీలో తాజా లెక్కల ప్రకారం … 63 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళలను రిజర్వ్ చేసేందుకు దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే సీఎం...
భారీగా దరఖాస్తులు వెల్లువ
కుదరని ఏకాభిప్రాయాలు
తలలుపంటుకుంటున్న నేతలు
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఆ పార్టీ ఇటీవల చేపట్టిన దరఖాస్తుల పక్రియ కొత్త పంచాయితీలకు తెరలేపింది. ఎమ్మెల్యే టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్న వారిలో...
బీజేపీ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాను..
మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర..జనగాం : జనగామ అసెంబ్లీ బీజేపీ నుండి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని బిజెపి సీనియర్ నాయకుడు ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర కోరారు.. హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర పార్టీ ఆఫీసులో టికెట్ కోసం దరఖాస్తు చేశారు.. ఈ సందర్భంగా హరిచంద్ర...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...