విజ్ఞప్తి చేసిన ఎం.ఐ.ఎం. చీఫ్ అసదుద్దీన్..
ప్రతి సభలోనూ కేసీఆర్ పై ప్రశంశలు..
రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నాడు..
ఇంకొకడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు..
అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం : ఒవైసీ..
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఏకంగా ఐటీ టవర్స్ నిర్మించి.. అభివృద్ధికి బాట వేసింది. పాతబస్తీలోని సమస్యలకు పరిష్కారం దిశగా.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...