Wednesday, April 24, 2024

apsrtc

ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం…

విశాఖవాసులకు శుభవార్త త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 200 బస్సుల్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాగర తీర నగరంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మూడు నెలల్లో కొత్త బస్సులు పరుగులు పెడతాయంటున్నారు...

దసరా సంధర్బంగా ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్..

దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఈసారి ఆ బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండవు అంతేకాదు రాయితీని కూడా ప్రకటించారు దసరా రద్దీ ఉంటుందనే అంచనాలతో ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఈసారి 5500 బస్సుల్ని అందబాటులోకి తెస్తోంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బస్సుల్లో ఛార్జీలను పెంచబోమని తెలిపింది. అంతేకాదు మరో బంరాఫర్ ప్రకటించింది. అంతేకాదు ప్రతి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -