Friday, September 20, 2024
spot_img

ap news

ఇసుక దోపిడీలో జగన్‌ ప్రమేయం

టెండర్ల విధానంలోనే దోపిడీకి తెర టిడిపి నేత నక్కా ఆనంద్‌ బాబు విమర్శ అమరావతి : తెర ముందు తమ్ముడు, తెర వెనుక అన్న అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ముఖ్యమంత్రి జగన్‌ తెర లేపారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌ బాబు ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పేషీ ఆధ్వర్యంలో జరిగే...

బీజేపీవి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

ఎంపి జివిఎల్‌ వ్యాఖ్యలపై లెఫ్ట్‌ మండిపాటు మండిపడ్డ రామకృష్ణ, బివి రాఘవులు విజయవాడ : బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత బివి రాఘవులు మండిపడ్డారు. విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. గురువారం విజయవాడలో రామకృష్ణ విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీ , కాంగ్రెస్‌ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంధ్రప్రదేశ్‌లో...

వారం రోజుల్లో కులగణన పూర్తి

27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం భారీగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అమరావతి : రాష్ట్రంలో కులగణనను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పక్రియ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఇదో అద్భుత ప్రాజెక్ట్‌ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సిఎం జగన్‌ సంకల్పంతో దీనిని పూర్తి...

ఏపీ లోని ఒకే కుటుంబంలో మూడు హత్యలు ..

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం ఘటన చేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో సమీప బంధువులే వారిని విచక్షణా రహితంగా కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేశ్‌గా గుర్తించారు....

తప్పిన ప్రాణ నష్టం

విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం 60 బోట్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం మత్స్యకారుల బోట్ల దగ్ధంతో జాలర్ల ఆందోళన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ప్రమాద ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి ప్రమాదంపై తక్షణ విచారణకు ఆదేశం.. విశాఖపట్టణం(ఆదాబ్‌ హైదరాబాద్‌) : విశాఖ ఫిషింగ్‌ ఆర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ...

చంద్రబాబుకు భారీ ఊరట కల్పించిన ఏపీ హైకోర్టు

ఏపీ మాజీ సీఎం, చంద్రబాబుకు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి టీ మల్లికార్జున రావు తీర్పును వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ఎదుట హాజరుకావాలని...

ఏపీ ఫిష్‌ హార్బర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..

కాలి బూడిద అయినా పడవలు ఏపీ విశాఖపట్నం ఫిష్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 పడవలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్‌ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన...

బంగ్లాదేశ్‌లో తీరం దాటిన తుపాను

విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్‌ తీరంలో ఖేపుపరాకు సమీపంలో తుపాను తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. శనివారానికి ఈ తుపాను బలహీనపడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కి.మీల ఎత్తు వరకు...

గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య

అమరావతి : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మృతులు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం డార్జిలింగ్‌కు చెందిన రంజనా రాయ్‌, తాషి షేర్పాగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌ నుంచి షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పలాసకు వచ్చిన వీరిద్దరూ ట్రాక్‌పై...

ఏపీ ఇంకా సేఫ్ దిశలో …

రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న తుపాను బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి 'మిధిలీ' అని నామకరణం చేశారు. ఈ మిథిలీ తుఫాన్ బంగ్లాదేశ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాట నుంది. దీంతో ఈ తుఫాను ప్రభావం ఏపీపై ఉండదని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -