Friday, September 20, 2024
spot_img

ap news

ఎపిలో మళ్లీ వచ్చేది జగన్‌ ప్రభుత్వమే

మేనిఫెస్టో పథకాలు అమలు చేసిన ఘనత జగన్‌ది లోకేశ్‌ పాదయాత్ర ఓ కామెడీ షో మాత్రమే అనపర్తి పర్యటనలో మంత్రి అంబటి రాంబాబు వెల్లడి అనపర్తి : మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం...

సిబిఐకి స్కిల్‌ కేసు విచారణ

ఉండవల్లి కేసుపై హైకోర్టులో విచారణ వాయిదా అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈకేసుపై బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. కొంత మందికి మాత్రమే నోటీసులు అందాయని మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్‌ తరపున...

తెలంగాణలో ఓటేసిన వారు ఎపిలో వేయరాదు

ఒకరికి ఒకేచోట ఓటుండేలా చూడాలి 16 లక్షల మంది వరకు రెండుచోట్లా ఓట్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు అమరావతి : ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్‌ను కలిసామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర...

కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు

అన్ని కోణాల్లో విచారించాం కోర్టుకు తెలిపిన ఎన్‌ఐఎ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ సంచలనానికి కేరాఫ్‌గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప వేరే వారి పాత్ర లేదని స్పష్టం చేసింది....

వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం

లోకేశ్‌ పాదయాత్రతో మళ్లీ దూకుడు నేడు తిరుమలకు రానున్న బాబు బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్‌ అమరావతి : ఎపిలో అధికార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు కేసుల్లో బెయిల్‌ పొందారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక తన...

కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర

ఆక్వా రైతులతో లోకేశ్ సమావేశం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. . ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు....

టూవీలర్ ను ఢీకొన్న లారీ

ఇద్దరు వ్యక్తులు దుర్మరణం కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కోమటికుంట గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఘటనా స్థలిలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరిని 108 వాహనంలో...

రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది

సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ ఫిక్స్‌ కుట్రలతో చంద్రబాబును జైలుకు పంపారు మంత్రుల అవినీతిని జైలకు పంపిస్తాం కోనసీమలో తిరిగి ప్రారంభమైన లోకేశ్‌ యువగళం అంబేడ్కర్‌ కోనసీమ : రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు....

కాకినాడలో వైద్యుడి ఆత్మహత్యకు జగన్‌దే బాధ్యత

వైసిపి నేతల భూదాహానికి ఇంకెంతమంది బలి కావాలి టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆగ్రహం అమరావతి : కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్‌ (33) ఆత్మహత్య కు సీఎం జగన్‌ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ...

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

ఆలయ మహాద్వారం ప్రవేశం వేదాశీర్వచనం చేసిన పండితులు శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు అన్నవరంలో కొనసాగిన భక్తులు రద్దీ వేకువ జామునుంచే దర్శనాలకు అనుమతి శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగాయి. కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -