Thursday, September 19, 2024
spot_img

ap news

అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం

లోకేశ్‌ను కలిసి సమస్యలు తెలిపిన బాధులు దివ్యాంగుల చట్టం అమలుకు చర్య తీసుకుంటామని హావిూ తూర్పులో కొనసాగిన లోకేశ్‌ యువగళం యాత్ర కాకినాడ : టీడీపీ అధికారంలోకి వచ్చాక చట్టపరిధిలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేస్తామని లోకేష్‌ హావిూ ఇచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై లోకేష్‌ స్పందిస్తూ సీఎం జగన్‌పై...

భవిష్యత్తుకు బంగారు బాటవేస్తాం

మనోధైర్యంతో ఉండండి… జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు. విజయవాడ : తల్లిదండ్రులను కోల్పోయిన మీరు ఆనాధులు కారని మీ అందరుకు మేము అండగా ఉండి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తామని మనోధైర్యంతో ముందుకు వెళ్లి ఉన్నత విద్యాను అభ్యసించి ఉపాధి అవకాశాలను అందుకోవడం ద్వారా సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించేందుకు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్‌...

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పోరేట్‌ వైద్యం అందిస్తున్నాం..

అవగాహన కల్పించేలా ఇంటింటికి ప్రచారం.. పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు. విజయవాడ : నిరుపేదకు కార్పోరేట్‌ వైద్య సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డా. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పై రూపొందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేసి ప్రజలు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని జిల్లా...

అమెరికాలో వైసిపి నేత సత్తారు రాక్షసకాండ

చదువు పేరుతో యువకుడికి చిత్రహింసలు పనిచేయించుకుంటూ అరాచకం పక్కవారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని విడిపించి..సత్తారు వెంకటేశ్‌ అరెస్ట్‌ విజయవాడ : ఆంధప్రదేశ్‌ లో వైఎస్‌ఆర్‌సీపీ నేతగా చెలామణి అవుతున్న సత్తారు వెంకటేష్‌ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్‌ లూయిస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమెరికాలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చేయడం సహా అనేక నేరాల కింద కేసు...

మా హక్కులను మాత్రమే కాపాడుకున్నాం

చుక్కనీరు కూడా ఎక్కువగా తీసుకున్నది లేదు మేం తీసుకున్న చర్య చట్టబద్దమైనదే నీటి పంచాయితీలకు చంద్రబాబు అసమర్థతే కారణం సాగర్‌ ఉద్రిక్తతలపై జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అమరావతి : నాగార్జునసాగర్‌ వద్ద గురువారం మేం చేసిన చర్య న్యాయమైనదని, ధర్మమైనది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమర్థించుకున్నారు. ఇందులో తామేవిూ తప్పు చేయలేదన్నారు....

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా వచ్చిన చంద్రబాబు

రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద భారీ కోలాహలం ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న టీడీపీ అధినేత రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం ఈ సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు...

చంద్రబాబు పిటిషన్ ను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

పిటిషన్ ను విచారించిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం....

సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులు

రెస్క్యూ టీమ్‌ను అభినందిస్తూ జగన్‌ ట్వీట్‌ అమరావతి : ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టన్నెల్‌ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి....

పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

పరిశ్రమలకు అనుమతులు, వసతులపై కలెక్టర్లు దృష్టి సారించాలి రాష్ట్రంలో రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు శ్రీకారం క్యాంప్‌ కార్యాలయంలో కొత్త పరిశ్రమలకు సీఎం జగన్‌ శంకుస్థాపన అమరావతి : పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని సిఎం జగన్‌ అన్నారు.. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆ...

క్లీనింగ్‌ యంత్రాలను ప్రారంభించిన సిఎం జగన్‌

క్యాంప్‌ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభం అమరావతి : క్లీనింగ్‌ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్‌ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -