Thursday, September 19, 2024
spot_img

ap news

బాపట్ల వద్ద తీరం దాటిని మిచాంగ్‌

తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు కూలిన కరెంట్‌ స్తంభాలు..పలుచోట్ల విద్యతు అంతరాయం కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం : తుఫాన్‌ మిచాంగ్‌.. తీరం దాటింది. చీరాల, బాపట్ల మధ్య.. తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోవిూటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు...

మరోసారి లోకేశ్‌ పాదయాత్రకు బ్రేక్‌

కాకినాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్‌ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ‘‘మిచాంగ్‌’’ తుఫాన్‌ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు ` మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి...

మిచాంగ్‌ తుపానుపై ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవాలి

నారా చంద్రబాబు అమరావతి : ‘మిచాంగ్‌’ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంపై మిచాంగ్‌ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే...

కృష్ణాజిల్లాలో భారీగా వర్షాలు

మచిలీపట్నం : తుపాను ప్రభావం కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి జోరున వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. ఇప్పటికే కోతలు కోసి పనల మీద ఉన్న వరి పంట, కల్లాలపై రాసులుగా పోసిన ధాన్యం తడిచిపోయాయి. ఈదురు గాలుల ప్రభావంతో కోతకు...

2024లో టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్‌

అమరావతి : 2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానని తెలిపారు. తాను పార్టీని నడుపలేనని...

శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలలోని కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. నిన్న స్వామివారిని 56,950 మంది భక్తులు దర్శించుకోగా 20,463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.75...

నేను ఎవరినీ బ్లాక్‌మెయిన్‌ చేయలేదు : పయ్యావుల కేశవ్‌

అనంతపురం : ఓట్ల తొలగింపుపై బల్క్‌గా ఫామ్‌`7 తీసుకోకూడదని ఈసీ చెప్పిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత ఆగష్టు నెలలో విశ్వేశ్వరరెడ్డి ఓట్లు తొలగించాలని బల్క్‌గా ఫిర్యాదు చేశారని.. ఇదే విషయంపై మీద పరిటాల సునీత కూడా లేఖ ఇచ్చారని తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన దాని మీద...

ఇసుక అక్రమాలపై ఎపి హైకోర్టులో పిల్‌

అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, కాంట్రాక్ట్‌ ముగిసిన తవ్వకాలపై హైకోర్ట్‌లో పిల్‌ దాఖలైంది. వేల కోట్లు రూపాయలు దుర్వినియోగంపై ఆధారాలుతో సహా పిటిషనర్‌ పిల్‌లో చేర్చారు. దండ నాగేంద్ర అనే వ్యక్తి తరపున హైకోర్ట్‌ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటీషన్‌ వేశారు. ఈ యేడాది మే 2న కాంట్రాక్ట్‌ ముగిసినప్పటికీ కొనసాగించడంపై తీవ్ర...

ముంచుకొస్తున్న ‘మిచాంగ్‌’

అమరావతి : ‘మిచాంగ్‌’ తుఫాను డిసెంబర్‌ 4 సాయంత్రం చెన్నై` మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది. తుఫాను కారణంగా తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం (శనివారం) అల్పపీడనంగా...

ప్రజల కోసమే మా పోరాటం

జనసేనకు ప్రజలే అండదండ జనసేన పెట్టినప్పుడు ధైర్యమే ఆయుధం యువత అండదండలతోనే ముందుకు సాగుతున్నాం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై రాజలేని పోరాటం ఎపిలో ఎన్నికలకు మరో వందరోజులే ఉన్నాయి ఇప్పటి నుంచే కదనరగంలోకి దిగాల్సిందే జనసేన విస్తృతస్థాయి సమావేశశంలో పవన్‌ కళ్యాణ్‌ అమరావతి : వైసీపీకి భావజాలం లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసం జనసేన రాజీలేని పోరాటం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -