No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

ap news

ముగిసిన లోకేశ్ యువగళం

పోలిపల్లెలో యువగళం నవశకం సభ హాజరైన చంద్రబాబు, పవన్, బాలయ్య ఈ సభ నుంచే భవిష్యత్ కార్యాచరణ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట...

ముగింపుదశకు లోకేశ్‌ పాదయాత్ర

పోల్లపల్లిలో ముగింపు సభకు భారీ ఏర్పాట్లు భారీగా టిడిపి కార్యకర్తల సమక్షంలో బహిరంగ సభ విశాఖపట్నం : లోకేశ్‌ పాదయాత్ర ముగింపుదశకు చేరుకుంది. భారీ ఎత్తున ముగింపు సభను ఏర్పాటు చేసేందుకు టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. చంద్రబాబు గతంలో చేపట్టిన..వస్తున్న మీ కోసం పాదయాత్ర ముగిసిన చోటే యవగళం పాదయాత్ర కూడా ముగుస్తుంది. బుధవారం విజయనగరం...

ఐదోరోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె

ప్రభుత్వం నిర్లక్ష్యంపై నేతల మండిపాటు సమస్యల పరిష్కారంలో శ్రద్దలేదని విమర్శలు విజయవాడ : అంగన్‌వాడీల సమ్మె మరింత ఉదృతంగా సాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజు నుండి నేటి వరకు అదే పోరాట పటిమతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు...

బాబు అరెస్ట్‌తోనే వైసిపి పతనం ప్రారంభం

ఎన్నికల్లో జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దం టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి నెల్లూరు : చంద్రబాబు అరెస్టుతోనే రాష్ట్రంలో వైసిపి పతనం ప్రారంభమైందని పార్టీ సీనియర్‌ నేత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేనలను ఎలా అరెస్ట్‌ చేయాలన్న ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్దిని జగన్‌ విస్మరించారని మండిపడ్డారు. మరోసారి జగన్‌రెడ్డిని గెలిపిస్తే...

శ్రీవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క

తిరుమల : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రెండు రాష్టాల్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. డిసెంబర్‌ 28న కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా అమలు చేయడానికి విధి...

విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్

అంగీకారం తెలిపిన ప్రభుత్వం తరపు న్యాయవాది మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్ట్ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు ముసుగులో విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ రోస్టర్ ప్రకారం తన బెంచ్ ఎదుటకు వచ్చిందని జడ్జి పేర్కొన్నారు. ఈ...

తుఫాను బాధిత రైతులను గాలికొదిలేశారు : కేశినేని నాని

విజయవాడ : మిచౌంగ్‌ తుపాను రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అన్ని పంటలతో పాటు పూత విూద మామిడి కూడా దెబ్బ తిన్నదన్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరానికి 40 నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారన్నారు....

బంగాళదుంపకు, ఉల్లిగడ్డకు సిఎం తేడా తెలియదు : చంద్రబాబు

బాపట్ల : మిచౌంగ్‌ తుపాను భయంకరంగా వచ్చిందని.. లోతట్టు కాలనీలోని రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన బాపట్లో విూడియాతో మాట్లాడుతూ బాపట్ల ఒక జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అని.. అలాంటి జిల్లా కేంద్రంలో కాలనీలు నీటమునగటం దారుణమన్నారు. టీడీపీకి ఓటు వేశారని ఎస్టీ కాలనీ...

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల..

81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి....

బాపట్ల, తిరుపతి జిల్లాల్లో సిఎం జగన్‌ పర్యటన

తిరుపతి : సీఎం జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌ లో తిరుపతి జిల్లాకు చేరుకున్న ఆయన, అధికారులతో కలిసి వాకాడు మండలం విద్యానగర్‌ వెళ్లారు. అనంతరం బాలిరెడ్డి పాలెం వెళ్లి అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి బాధిత...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -