ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్గా పరిశీలించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలుపై విచారణ చేపట్టింది. పిల్లో సవరణలను హైకోర్టు పరిగణలోకి...
అమరావతి : విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. అలాగే ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై...
విజయవాడ : రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్లో బస్సు ప్రమాదం ఆందోళనకు గురి చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన బస్సు ప్రమాదంపై విూడియాతో మాట్లాడుతూ ఈ బస్టాండ్కు నిత్యం వేలాది మంది ప్రయాణం నిమిత్తం ప్రయాణికులు వస్తుంటారన్నారు. అటువంటి బస్టాండ్లో ఈ తరహా సంఘటన చోటు చేసుకోవడం ముగ్గురు...
తిరుమల : ఏడాదికి ఒక్కసారి మాత్రమే కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం కుటుంబసభ్యులతో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్య ఆపై విూడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించడం ఎంతో తృప్తిని కలిగించిందన్నారు. దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని.. ప్రజలు...
అమరావతి : రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కామెంట్స్ నారా లోకేష్ విరుచుకుపడ్డారు. కరువుపై చర్చించని క్యాబినెట్ విూటింగ్ ఎందుకు? అని ప్రశ్నించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వందేళ్లలో...
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా… తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు...
అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం నుంచి నీటి తరలింపు
ఇరిగేషన్ సమస్యలకు ఆమోదయోగ్య పరిష్కారం రావాలి
దిగువ రాష్ట్రంగా ఉన్నప్పట్టికీ ఎపికి నీటి సమస్యలు
వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత
ఐసిఐడి అంతర్జాతీయ సదస్సులో సీఎం జగన్ వెల్లడి
జలవనరు పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడి
విశాఖపట్టణం : సీజన్లో పడే ప్రతి వాన చుక్కనూ...
నెల్లూరు : నెల్లూరులో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. నెల్లూరు చెరువులో రాత్రికి రాత్రి యంత్రాలతో లే అవుట్లు. యధేచ్ఛగా స్థలాల అమ్మకాలు, రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇరుకుళల పరమేశ్వరి ఆలయం సవిూపంలోని ప్రభుత్వ భూములూ దురాక్రమణకు గురవుతున్నాయి....
ఈ నెలాఖరులో ఏపీలో ఉద్యోగాల నోటిఫికేషన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫి కేషన్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడిరచిం ది. గ్రూపు1 కింద 88, గ్రూపు2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
బుధవారం జూబ్లిహిల్స్ లోని ఇంటికి చేరుకున్న చంద్రబాబు
సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చేరుకున్న చంద్రబాబును వైద్యుల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...