వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఉల్లంఘన కేసులో ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫెమా కేసు విషయంలో ఈడీ ముందు అనిల్ అంబానీ హాజరైనట్లు మీడియా పేర్కొన్నది. 1999లో ఫెమా కేసు నమోదు చేశారు. ముంబైలోని ఈడీ ఆఫీసుకు ఆయన ఉదయం 10 గంటలకు చేరుకున్నట్లు తెలిసింది. వాంగ్మూలం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...