Friday, April 19, 2024

Amithsha

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోడీ

మోడీ, అమిత్‌షాల విధానాలు చేటు బీజేపీది క్రిమినల్ గవర్నమెంట్‌ ఆదానీకి కట్టబెడుతున్న దేశ సంపద సిపిఐ 99వ వార్షికోత్సవంలో లెఫ్ట్‌ నేతల మండిపాటు హైదరాబాద్‌ ; దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల...

లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, ఓట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల...

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త చట్టాలు న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత2023, భారతీయ న్యాయ సంహిత-2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. బ్రిటిష్‌...

అమితాషాకు రిఫార్మ్ టు ద నేషన్ బుక్ ని బహూకరించిన బీజేపీ మహిళా..

మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి.. మాజీ ప్రధాని పీవీ నుంచి నరేంద్ర మోడీ వరకు పాలనా సంస్కరణల సంకలనం.. హైదరాబాద్ : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు విచ్చేశారు. ఆ సందర్భంగా బేగం పేట్ విమానాశ్రయoలో సాయంత్రం వీడ్కోలు చెబుతూ.. బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా...

అమిత్‌ షా మాటల్లో పసలేదు!

భారతీయ జనతాపార్టీ మూలస్థంభంగా చెప్పుకునే అమిత్‌ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా పోతరాజుల కొరడా దెబ్బల కు కొదువలేనట్టు, తాగిన మైకంలో పాట పాడిన వ్యక్తిలాగా మాట్లాడుతుంటాడు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా అర్థంపర్థం లేని ప్రేలాపనలు, రాష్ట్ర బీజేపీ మెప్పుకోసం అవాకులు, చెవాకులు షరామామూలే. నవ్విపోదురుకాక నాకేంటి సిగ్గు అన్న మాదిరిగా ఏకంగా డిసెంబర్‌...

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన నారా లోకేష్..

జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన వైనం.. న్యూ ఢిల్లీ : చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు...

రేపు ఢిల్లీ పర్యటనకు సిఎం జగన్‌

ప్రధాని మోడీ, అమిత్‌ షాలతో భేటీ వచ్చే వారమే అసెంబ్లీ సమావేశాలు అమరావతి : సిఎం జగన్‌ బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలుస్తారు. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో జగన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తిరిగి వచ్చాక వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వినాయక...

బీజేపీితోనే సాధ్యం…

కెేసీఆర్‌ ఇంటికి పోవడం ఖాయం కేసీఆర్‌కు పేదలు ఉన్నారనే ఆలోచన లేదు కేసీఆర్‌కు దావత్‌ల మీద, లిక్కర్‌ల మీద ప్రేమ వున్నది 27 అమిత్‌ షా సభను విజయవంతం చేయండి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈనెల 27న కేంద్ర హోం శాఖ...

హర్ ఘర్ తిరంగా..

దేశవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమాలు.. అహమ్మదాబాద్ జిల్లాలో తిరంగా యాత్రప్రారంభించిన అమిత్ షా.. ప్రాణత్యాగాలు అక్కర్లేదు.. దేశం కోసం జీవించాలి.. ఇండియాను ప్రతి రంగంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలి : అమిత్ షా.. అహమ్మదా బాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన శనివారం నుంచి మూడు రోజుల 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా...

అమిత్‌ షాతో బండి సంజయ్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోం మంత్రి కార్యాలయంలో సోమవారం వీరిద్దరూ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బండి, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులను అమిత్‌ షాకు బండి వివరించారు. పార్టీలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -