వానలు దంచి కొట్టబట్టే పంటలు నీట మునగాబట్టే..రతనాల గుండెలు బాదుకోబట్టే..అండగా ఉంటమని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలుచెప్పిన నాయకులను ఎంచుకొని తప్పు చేసాంఅని ఒక్కసారి కూడా అనుకోరా..? రైతన్నలారా..ఆదుకుంటాం అనేది పేపర్ ప్రకటనలకే సరిపోయే..అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు రూ. 10,000ఇస్తానని ప్రజల సాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా..చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకుపది...
సూడు సూడరో మన తెలంగాణబంగారు తెలంగాణ అయిందంట..రైతుల సావులు లేవంట…సర్పంచ్ ల సావులు లేవంట..నిరుద్యోగుల సావులు లేవంట..ఉద్యోగుల భాదలు లేవంట..మన ముఖ్యమంత్రి కుటుంబంగదే బై బంగారు కుటుంబం..పదే పదే చెప్తున్న పుకట్ మాటలంట…ఈ సారి ప్రజలు మాత్రం ఇనరంట..తెలంగాణల మార్పు సాధ్యం అంట..ఇది ప్రజలంతా అనుకుంటున్న మాట..
నరేష్ యాదవ్..
సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిసారీ ఒక కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు… ఇది కామన్..రాజకీయ నాయకులు చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే కాదు, సమాజంలో అందరికంటే బలంగా మాట్లాడే వ్యక్తులుగా ఉంటారు… ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుడి గురించి కలలు కంటారు..ఆ కలలు నిజమవుతాయేమోనని ఆశ పడతాడు.. కానీ రాజకీయాలు నాశనమై..కలుషితమవుతున్నాయని...
మానవత్వం మంటగలిసిపోయింది ..మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్ననిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులామార్చేసుకుంటున్నాడు..రెండు గోడల మధ్యన జరగాల్సిన తతంగాన్నంతావీడియోలు తీసి మరీ రచ్చ కీడ్చుకుంటున్నాడు..అడ, మగ అనే తేడా లేకుండాబరితెగింపే నేడు నయా ట్రెండీగా మారింది..మంచి విషయానికి లేని గుర్తింపుఅశ్లీలతను ఇట్టే ఆకర్షిస్తుంది..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...