ఓ రాజకీయనాయకుల్లారా ఓట్ల పండుగొస్తేనేమా ఇండ్లజాడలు గుర్తొస్తయి కదా..మా ఇంటి గాడుపాడులో కూసోనే మూల్గుతున్నముసలవ్వనైన ముద్దాడిపోతిరి కదావగలమారి ప్రేమనొలకబోసి..గెలిచినక్క ఎన్నిసార్లు మీ కొంపలకు వచ్చిపోయామోఒక్కసారైన మీ ఇంటిగడపలను అడిగితివారా…ఇప్పుడున్న ఇగిలిచ్చే మాటలుగెలిచినక్క కూడా ఉండాలే.నాయకుడికీ ఒక్కటేకాదురా నక్కజిత్తులుమా సబ్బండ జాతులు తెలివర్లు అయ్యినారుఇకనైనా తెలుసుకోరా జెరబుర్రబెట్టి.
కనకమామిడి సన్నీ
బ్రతుకులు మారుతాయని..బజార్లకు వచ్చి పోరాడితిమి1200ల మంది అమరుల త్యాగాలతోధనిక రాష్ట్రం సంపాదించుకుంటిమిఉంటామో, పోతామో తెలియకుండాఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలను,ఉద్యోగాలను పణంగా పెట్టి బాంఛన్బ్రతుకులు మాకొద్దు..మా రాష్ట్రం మాకే అని నినాదించి..లాఠీ దెబ్బలతో వీపులు విమానాలు చేసుకుంటిమికానీ నాటి రోజులే నయ్యం కదా దొరనీ బంగారు, ఇత్తడి పరిపాలన కంటే..ఉన్నది లేనిది చెప్పి ఊరిస్తూ..నాలుగున్నర కోట్ల ప్రజల...
కేసీఆర్కు ఆరు వందల వాహనాలతోకాన్వాయ్.. అస్వస్థతకు గురైన బాలికలనుఅంబులెన్స్ లేక లారీలో ఆసుపత్రికి తరలింపు…నాగర్ కర్నూల్, మన్ననూర్ బాలికల హాస్టల్లోఫుడ్ పాయిజనింగ్.. నలుగురి పరిస్థితివిషమం.. స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నాడు..పరిస్థితిని సమీక్షించాలనే సోయి లేదా..?ఓహో వారికి ఓట్లు లేవనేగా ఈ నిర్లక్ష్యం..మీ దుంపలు తెగ.. ఫుడ్ పాయిజనింగ్హాస్టల్లోనే జరుగుతాయెందుకు.. ? ఒక్కసారిమీరొచ్చి తినండి.. మిమ్మల్ని...
నువ్వు సమాజ మార్పు కోసంఅడుగు బయట పెట్టినప్పుడు..మొదట నిన్ను చూసి నవ్వుతారు..తర్వాత నిన్ను చూసి సవాల్ చేస్తారు..ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు..గుర్తు పెట్టుకోండి.. మీరు సమాజాన్నిమేల్కొలిపే పనిలో అనేక ఆటంకాలు,అపహాస్యలు, అవరోధాలు, కేసులు,నిర్బంధాలు వస్తున్నాయి అంటే మీరుప్రజలకు దగ్గర అవుతున్నారు..విజయానికి చేరువలో ఉన్నట్టే….నీ పై నువ్వు నమ్మకాన్ని విడువకు,ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే…విజయతీరాలను ముద్దాడుతావు..జనం జేజేలు...
పరేడ్ గ్రౌండ్ కాకపోతే మరోచోట..ఇందులో మునిగిపోయేదేముంది..?పొలిటికల్ మైలేజీ కోసం తప్ప..ప్రజలకు ఒరిగేదేముంది..?ఇరు జాతీయ పార్టీల వ్యవహారం సిల్లీగాఅనిపించడం లేదూ..?ఓ పక్క ఇండియా పేరును రూపుమాపే కుట్ర..మరో వైపు ప్రత్యేక పార్లమెంట్ సెసెన్స్..ఏమిటీ న్యూసెన్స్..?మీ ప్రాపకాండల కోసం మమ్మల్ని ఎందుకుపిచ్చోళ్లను చేస్తున్నారు..?ప్రజాగ్రహం పెల్లుభికితే మీ చిరునామాలుచిరిగిపోవడం ఖాయం..
బీవీఆర్ రావు..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...