బంగారు తెలంగాణ అంటిరిప్రజలకు బాధల తెలంగాణచూపిస్తిరి.. ప్రభుత్వాలు నడవాలంటేమద్యం అమ్మాల్సిందేనా?ప్రభుత్వ భూములు వేలంవేయాల్సిందేనా? మద్యం అమ్మి,బారాణంత ఆరోగ్యం చెడగొట్టి..సీఎం రిలీఫ్ ఫండ్ లో చారాన ఇస్తిరి..తిమ్మిని బమ్మని చేస్తూ ప్రజలఆరోగ్యాలు చెడగొడితిరిచూస్తూ చూస్తూ పదేళ్ళు గడిచిపోయే..బంగారు తెలంగాణ లేదు,సామాజిక తెలంగాణ రాదుకానీ ఎన్నికలకు తెలంగాణ మళ్ళీ సిద్ధమాయే..
సాగర్
పేరుకు జాతీయ పార్టీలైన ఉభయ కమ్యూనిస్టులు..ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం ప్రాకులాడటం..విధి వైపరీత్యమా ? స్బయంకృతమా ?!తెలుసుకునే సోయి ఇప్పటికైనావుంటే స్వీయ సమీక్ష చేసుకోవాలే..నేల విడిచి సాము చేయడం మాని,ప్రజల్లోకి పోవాలి..కాలం మారింది,ప్రజల ఆలోచనలు మారాయి..సిద్ధాంతాల రాద్ధాంతాలు వొదిలి..కాలగమనంలో మార్పునుఅంగీకరించకుంటే కాలగర్భంలోకలసిపోవడం ఖాయం కామ్రేడ్ !
సాగర్
ఓ రాజకీయ నాయకుల్లారా..!ఓట్ల పండుగొస్తేనే మా ఇండ్లజాడలుగుర్తొస్తయి కదా..మా ఇంటి గడుపలో కూసోనిమూల్గుతున్న ముసలవ్వనైనముద్దాడిపోతిరి కదావగలమారి ప్రేమనొలకబోసి..గెలిచినంక ఎన్నిసార్లుమీ కొంపలకు వచ్చిపోయామో,ఒక్కసారైన మీ ఇంటిగడపలను అడిగితిరా..ఇప్పుడున్న ఇగిలిచ్చే మాటలుగెలిచినంక కూడా ఉండాలే..మా సబ్బండ జాతులు తెలివర్లు అయ్యినారు..ఇకనైనా తెలుసుకో జెరబుర్రబెట్టి…
కనకమామిడి సన్నీ
అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకుఓడిపోవాలి. నిరుద్యోగులు, యువత,బీసీలు అంతా చైతన్యవంతులు కావాలి..ఇప్పుడు బీసీలు అంత ఐకమత్యంతో కలిసిపెత్తందార్లను ఓడించాలి ..టికెట్ తీసుకోనే స్థితి నుండి టికెట్ ఇచ్చేస్థాయికి చేరాలి… బీసీలు అరవై శాతంఅని మాటలు నర్కుడు కాదు.. చైతన్యంతోఓటు వెయ్యాలి.. ఉద్యమంలో చావనోడుకూడా ఇప్పుడొచ్చి మాటలు చెబుతుండు..సచ్చినా మన బీసీ బిడ్డలు ఏమీకోరుకున్నరు.....
రాష్ట్రంలో అసలేం జరుగుతుంది..?ఎందుకు ప్రవల్లిక చావును రాజకీయం చేస్తున్నారు..?దొరలు హుకూం జారీ చేస్తే..నిస్సహాయ ప్రజలు తలకాయలు ఊపాలా..?రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజలకు, అటు నిరుద్యోగయువతకు జవాబుదారీగా ఉండాలా.. లేదా..?ఎంతసేపూ వాళ్ళ చేతులకు మరకంటకుండాచేసుకోవటమే రాజకీయమా..?ప్రవల్లిక చావుకు కారణం ఎవ్వరు..?తనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది..ఎలా దొరుకుతుంది…? గులాబీ కండువా కప్పుకుంటె..లీడర్లు ఇచ్చేటి పైసలు తీసుకుంటేన్యాయం దొరికినట్టేనా..?ఎక్కడికక్కడ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...