ఒక్క ఓటే కదా అనే నిర్లక్షం వద్దు..ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలి పోయాయి.. మారి పోయాయి..ఒక్క ఓటు.. వ్యక్తి తల రాతనే కాదు.. దేశ భవిష్యత్తు ను మార్చేస్తుంది..ఒక్క ఓటుతో ఒకటో కింగ్ జేమ్స్ గెలిచి ఇంగ్లాండ్ రాజయ్యాడు..ఒక్క ఓటుతో జర్మనీ నియంత హిట్లర్ నాజీ పార్టీ కి అధ్యక్షుడు అయ్యాడు..ఒక్క...
ఓటర్ సోదరా..జరా ఓర్పుతో ఆలోచించు..ఈ జాతర అయిపోయిన తర్వాతనీ పరిస్థితి ఏందో.. పదవులు..పైనవాళ్ళు పొందుతారు..కాంట్రాక్టులు వాళ్ల కింద ఉన్నవాళ్ళు కొట్టుకుపోతారు..నీ కష్టాన్ని.. ఆ పార్టీల కార్యకర్తలుపెట్టుబడి నుంచి వచ్చినలాభంగా లబ్ధి పొందుతారు..ఇక్కడ నీకు దక్కింది ఏందయ్యా..మూడు రోజుల కూలి తప్పా..ఓటు ఆయుధం నీ చేతిలో ఉన్నా..ఆగం కావడితివి..మంచి చెప్పెటోల్ల మాటలు మరిచి..ముంచేటోల్ల మాటలు వినబడితివి..ఓటు...
చదువుకున్న నిరుద్యోగి బర్రెలక్కఅలియాస్ శిరీష కొల్లాపూర్లో గెలుస్తుందా..తెలంగాణ నిరుద్యోగి తెలంగాణ అసెంబ్లీలోఎమ్మెల్యేగా అడుగు పెడుతుందా..?కొల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీసీట్ వైపు నిరుద్యోగులుఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..నేడు పాలన చేస్తున్నపార్టీకి వ్యతిరేకత ఓట్లు ఉంది..ఆ.. ఓట్లు ఎటు వైపు అనేది ప్రశ్నార్థకం?ఇటు కమలం వైపా..అటు చేతి వైపా..ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం
సుధాకర్ తలారి
పాలితల స్వేచ్ఛకు,అభివృద్ధికి తోడ్పడినివారు..పాలకులుగా అనర్హులు..ప్రజల కనీస అవసరాలుతీర్చలేని పాలకులు..లౌకిక రాజ్యంలో మతాల పేరిట..వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం దుర్మార్గం..విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధులకునిర్థిష్ట హామీల జాడేది..డబ్బులేక చదువులు ఆగకూడదు?డబ్బు లేక ప్రాణాలు పోకూడదు?దేశానికి పట్టెడు అన్నంపెట్టే రైతులు, యువతఆత్మహత్యల పాలౌతాండ్లు..వలువలూడుతున్న రాజకీయవిలువల్ని చూసి..ససేమిరా క్షమించరు..విసుగుచెంది విజృంభిస్తరు?మభ్యపెట్టే మాటలుఎంతో కాలం నమ్మరు..ఓటుతో ప్రజలేసే...
వేల ఏండ్లుగా మన సొంతదేశపు ఆధిపత్య వ్యవస్థమనల్ని ఓడిస్తూనేఉంది కదా బహుజన సోదరులారా…ఇది గమనించారా..కేవలం 11 మంది ఆడేఆటలో అంత ఆవేదన ఉంటే,93 శాతం ఉన్న మనల్ని7శాతం ఉన్నోళ్లు..ఐదేళ్లకోసారి జరిగే రాజకీయఆట ఆడుతూ..చిత్తు చిత్తు ఓడిస్తున్నారు..ఇది గమనించారా బహుజనులారా..?
గొర్ల కాడి క్రాంతికుమార్
రాజకీయ నాయకులనునేనేమి చేయగలను,నేనెట్లా ప్రశ్నించగలనుఅని ఆలోచించే సామాన్యుడికిఓటే ఆయుధం..రాజకీయ నాయకుల మీద,ప్రజలను దగా చేస్తున్నపార్టీల మీద నీకున్న కసినిఓటు రూపంతో తీర్చుకో…నిరుద్యోగులైన, మేధావులైన,విద్యార్థులైన, మీ ఆలోచనకుపదును పెట్టి సరియైననాయకున్ని ఎన్నుకో..ఐదు సంవత్సరాలుమీ తలరాతను రాజకీయనాయకుల్లో చేతిలో పెట్టబోతున్నారు…ఒకటికి రెండుసార్లు ఆలోచించిమీ ఓటు అనే ఆయుధాన్నిసద్వినియోగం చేసుకోండి..నాకెందుకులే అని ఆదమరిచారోమీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...