ఎలక్షన్ రానే వచ్చింది..రాజకీయ నాయకులకి గడ్డుకాలం ముందుంది..గ్రామంలో క్రికెట్ ఆడేటప్పుడుచుట్టూ మనవాళ్లే అనుకుంటాంకానీ అవుట్ చేయడానికి కాచుకొని ఉంటారు..ప్రస్తుత రాజకీయాలు అలాగే కనబడుతున్నాయి..అంత మనవాళ్లే అనుకుంటేపప్పులో కాలేసినట్టే..నిన్ను ముంచేందుకే నీ చుట్టూచేరారని గ్రహించలేకపోతున్నావు..ఓ నాయకుడా జరభద్రం..పదవి ఉంది అని ఇన్ని రోజులుప్రజలని పక్కన పెట్టినవ్ లే..సమయం వచ్చింది..నీ పక్కన ప్రజలు చేరారుదెబ్బకు దెబ్బ కొట్టేందుకుప్రజలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...