No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

aadab news

ప్రభుత్వ భూముల్లో ఉన్న కాలనీలను రెగ్యులర్ చేయాలి..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో, అనేక కాలనీలు ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి.. జీఓ 118 ఇంప్లిమెంట్ చేయాలి.. డిమాండ్ చేసిన తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్.. పేద, మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం తెలిసో తెలియకో 119 నియోజక వర్గాలలో.. ప్రభుత్వ భూమిని కొంత మంది దళారుల ద్వారా...

కాసులు ఇస్తే కానీ కదలని ఫైలు..

హనుమకొండ కలెక్టరేట్ లో ఓ అధికారి వింత పొగడ సార్ అంగీకరిస్తేనే కలెక్టర్ టేబుల్ మీదకి ధరణి ఫైలు కాసులు ఇస్తే ఎస్సు….. లేకుంటే వాపసు శంకరా మార్చుకోరా! మీ తీరు ధరణితో అవస్థలు పడుతున్న సామాన్యులకు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకునే "ధరణి పోర్టల్ " అధికారుల...

అక్రమ పనులకు సహకరించాలని…అధికారులపై భూ మాఫియా ఒత్తిడి. ⁉️

పాతబస్తీలో వివిధ శాఖల్లో ప్రభుత్వాధికారులు పని చెయ్యాలంటే కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ ఓ వర్గ రాజకీయ నాయకుల ఒత్తిడి మరోపక్క భూకబ్జా మాఫియా. ఈ ఇద్దరి మధ్య నలుగుతున్న ప్రభుత్వధికారుల మానసిక వేదన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ అధికారులపై భూ మాఫియా అక్రమ పనుల...

అసెంబ్లీ సాక్షిగా..చట్టాన్ని ధిక్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు..

ఎమ్మెల్యేల ఆస్థులు, అప్పులు శాసనసభకి సమర్పించాలి.. ఎమ్మెల్యేలుగా గెలిచి నాలుగేండ్లు దాటుతున్నాఇప్పటికీ వివరాలు సమర్పించలేదు.. ప్రవర్తనా నియమావళి 364 ప్రకారం ఇది తప్పని సరి.. ఇది పూర్తిగా శాసనసభ విధి విధానాలకు విరుద్ధం.. తాము సంపాదించిన అక్రమాస్థుల వివరాలు బయటపడతాయని భయం.. ప్రజలు నిలదీస్తే జవాబు చెప్పలేని పరిస్థితి.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అక్రమార్జన.. ఎమేల్యేల ఆస్థులు, అప్పులు శాసన సభకు సమర్పించేలా...

1520 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు..

మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో కింది పోస్టుల భర్తీకి కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 1520..జోన్ల వారీగా ఖాళీలు: జోన్‌-1: 169, జోన్‌-2: 225, జోన్‌-3: 263, జోన్‌-4: 237, జోన్‌-5: 241, జోన్‌-6: 189, జోన్‌-7: 196 ఖాళీలు ఉన్నాయి.అర్హతలు : ఇంటర్‌...

ఏడబ్ల్యుఎస్, ఆక్సెల్ దేశంలో జెనరేటివ్ఏఐ స్టార్టప్‌లకు మద్దతుఇవ్వడానికి ఎంఎల్ ఎలివేట్ 2023ని ప్రకటించింది..

మొదటిసారిగా, ఎంఎల్ ఎలివేట్ వినూత్న జెనరేటివ్ఏఐ పరిష్కారాలనురూపొందించే స్టార్టప్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్), వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆక్సెల్ ఎంఎల్ ఎలివేట్ 2023ని ప్రకటిస్తున్నాయి.. ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్‌లను రూపొందించే స్టార్టప్‌లకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఆరు వారాల యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. విభిన్న డొమైన్‌లలో వాస్తవిక సంభాషణలు,...

‘స్కాన్ టు కుక్ చార్‌కోల్ హెల్దీ’ మైక్రోవేవ్ ఓవెన్‌లనుపరిచయం చేసిన ఎల్.జీ. ఎలక్ట్రానిక్స్..

ఎల్.జీ. ఎలక్ట్రానిక్స్, భారతదేశంలోని ప్రముఖ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ, దేశంలోని వినియోగదారులకు వంట అనుభవాన్ని పునర్నిర్వచించటానికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపారంలో ఒకటైన ఐటీసీ ఫుడ్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సగర్వంగా ప్రకటించింది. భాగస్వామ్యంలో భాగంగా, 'స్కాన్ టు కుక్' ఫీచర్‌తో 2 కొత్త మైక్రోవేవ్ ఓవెన్‌లు ప్రకటించబడ్డాయి....

ఐ.ఎన్.ఎస్. ఖంజర్ పొరుగున సముద్ర సహకారాన్నిప్రదర్శించడానికి శ్రీలంక పర్యటనను పూర్తి చేసింది..

సాగర్ సిద్ధాంతం, నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ కింద తన సముద్ర భద్రత సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది. దీనికి అనుగుణంగా, వివిధ భారతీయ నౌకాదళ నౌకలు దాని సముద్ర భాగస్వాముల నౌకాశ్రయాలను సందర్శిస్తాయి.. నావికాదళ అధికారులు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. జూలై 29న ఐ.ఎన్.ఎస్. ఖంజర్ మూడు రోజుల పర్యటన కోసం...

ఏంజెల్ వన్ యొక్క స్మార్ట్ ఇన్వెస్టింగ్ సూపర్ యాప్‌నుఆవిష్కరించిన విప్లవాత్మక # SuperIs Here ప్రచారం

సూపర్ ఈజ్ హియర్ క్యాంపెయిన్ అనేది భౌగోళిక ప్రాంతాలలో విభిన్న వర్గాల వారిని ఎంగేజ్ చేయడానికి రూపొందించబడిన బహుముఖ, బహుళ-ఛానెల్ ప్రచారం.ఏంజెల్ వన్ సమగ్రమైన, సాంకేతికతతో నడిచే మార్కెటింగ్ ప్రచారాన్ని కిక్‌స్టార్ట్ చేయడానికి డిజిటల్-ఫస్ట్ విధానాలను స్వీక రించింది. ఈ ప్రచారం ప్రభావశీలురు, సృజనాత్మక సోషల్ మీడియా పోస్ట్‌ లు, ఏఆర్ ఫిల్టర్‌లు,క్యూఆర్ ఇంటిగ్రేషన్,...

ప్రపంచ ఆటో దినోత్సవ వేడుకలు..

కేక్ కట్ చేసిన యూనియన్ నాయకులు.. గోదావరి ఖని, 8వ కాలనీలో వేడుకలు.. మంగళవారం రోజు ప్రపంచ ఆటో దినోత్సవ సందర్భంగా.. పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, 8వ కాలనీ సిరికే ఆటో స్టాండ్ లో వేడుకలు జరిగాయి.. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందలు తెలుపుకున్నారు యూనియన్ నాయకులు.. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -