గుండ్ల పోచంపల్లిలో మ్యాన్ హోక్కుమరమ్మతులు చేపట్టిన మున్సిపల్ అధికారులుమేడ్చల్ :మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు, ప్రమాద కరంగా మారిన మ్యాన్ హోల్ అధికారులు, ప్రజాప్రతినిధులు,పట్టించుకోరా అని బుదవారం ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన మున్సిపల్ అధికారులు, గురువారం మ్యాన్ హోల్ కు తాత్కాలిక...
మల్కాజ్గిరి : చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది, కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.గురువారం బాచుపల్లి లో రోడ్డుపై ఏర్పడ్డ గుంత వల్ల 8 సంవత్సరాల బాలిక దీక్షిత ప్రాణాలు కోల్పోవడం జరిగింది.అలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా అధికా రులు ముందు చర్యలుగా రోడ్లపై ఏర్పడ్డ గుంతలు...
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధినేతలు బిజీ
తెలంగాణలో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ రెడీ
కీలక నేతలందరూ బరిలో దిగడానికి షురూ
అవసరమైతే చివరి క్షణంలో మార్పులుపొలిటికల్ కరస్పాండెంట్ వాసు కుమార్,హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో కీలక నేతలను రంగంలోకి దింపేందుకు కమలం పార్టీ అధినేతలు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని...
కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే
పలువురు నేతల చేరికతో కాంగ్రెస్లో జోష్
నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యం
నేడు కేసీఆర్ను సాగనంపడమే కర్తవ్యం
కేసీఆర్ అంతటి అవినీతి నేత దేశంలోనే లేడు
మీడియాతో కాంగ్రెస్ నేత జూపల్లిన్యూఢిల్లీ : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి...
ప్రభుత్వానికి కలిసొచ్చిన వేలంపాట..!
రూ.100 కోట్లు దాటిన ఎకరా భూమి ధర
అత్యల్పంగా ఎకరం రూ.51 కోట్లు పలికిన రేటు
నాలుగు ప్లాట్లకే రూ.1,532.50 కోట్ల ఆదాయం
సగటున గజం భూమి రూ.1.5 లక్షలు పలికిన ధర
నిధుల కోసమే హెచ్ఎండీఏ భూముల విక్రయంహైదరాబాద్ : కోకాపేట నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్కు కాసుల పంట...
ఫలితాలు ప్రకటించొద్దంటూ ఆదేశాలు..
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి..
తదుపరి విచారణ ఆగస్టు 17 వాయిదా..
తెలంగాణలో పోలీసు రిక్రూట్మెంట్కు సంబంధించి జీఓ నెంబర్ 57, 58ని ప్రిలిమ్స్ పరీక్షలు అయిన తరువాత తెరమీదికి తీసుకువచ్చిందని పోలీస్ జాబ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 17వరకు రిక్రూట్మెంట్ సంబంధించి...
యువతకు,మహిళలకు,బీసీలకు టీడీపీ గతంలో ఎన్నో అవకాశాలిచ్చింది
అందుకే కాసాని జ్ఞానేశ్వర్ గారు టీటీడీపీ భాద్యతలు స్వీకరించారు
అధికారం ఏ ఒక్కరిది కాదు,స్పష్టమైన విధానాలతో వెళితే ప్రజలు ఆదరిస్తారు..
మాకు అధికారం మీద యావలేదు .అధికారం లేనప్పుడు సహాయం చేశాం
ప్రజలు అవకాశమిచ్చి పాలకులుగా అధికారం ఇస్తే మరింతగా ప్రజా సేవ చేస్తాం
టీడీపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ ,ఈ సారి ప్రజలు...
12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్.. మేనేజింగ్ డైరెక్టర్కలిదిండి పవన్ కుమార్.. చేస్తున్న నయాదందా..
ఉత్తమ పెట్టుబడి ప్రణాళిక అంటూ ఉత్తుత్తి కబుర్లు..
రూ. 4 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 16 వేలు ఇస్తానని కనికట్టు..
25 నెలల పాటు చెల్లిస్తానని బూటకపు మాటలు..
ఒక గుంట వ్యవసాయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తాడు..
121 గజాల భూమిని...
కిడ్, టీన్, పేరెంట్స్ మోడ్లతో సహా సిస్టమ్ మోడ్-ఆధారిత వర్గీకరణ, సురక్షితమైన ఆన్లైన్ వాతావర ణాన్ని సృష్టించడం ద్వారా ప్రతి వయస్సు వారికి తగిన సెట్టింగ్లను నిర్ధారిస్తుంది. ఈ అత్యాధునిక పరికరం ఇంటర్నెట్ భద్రత, సౌలభ్యం, తిరుగు లేని పరికర కనెక్టివిటీ, ఎస్ఒఎస్ హెచ్చ రిక నోటిఫికేషన్ వంటి మరెన్నో బహుళ ఫీచర్ల ద్వారా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...