Friday, October 25, 2024
spot_img

Aadab Hyderabad

బిఆర్ఎస్ దేశంలోనే ఫెయిల్యూర్ గవర్నమెంట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసును ఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమె గెలుస్తున్నాం ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో బీజేపీ...

ప్రీ లాంచ్ మోసంలో బడా తిమింగలాలు..

శామీర్ పేట్ కేంద్రంగా భారీ ప్రీలాంచ్ స్కాం.. ప్రీ లంచ్ పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఆదాబ్ ఎన్నో సార్లు హెచ్చరించింది.. ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వచ్చింది.. అయినా అమాయకులు వారి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం.. రియల్ ఎస్టేట్ మాఫియా కొత్త కొత్త పథకాలతో,...

ఆదాబ్‌ కథనానికి అధికారుల్లో కదలిక

‘కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా’ శీర్షికన కథనం ప్రచురణ.. 21 మే 2023 ఆదాబ్‌ కథనంపై చర్యలు.. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రూముల కూల్చివేత.. హైదరాబాద్‌ : రాజేంద్ర నగర్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 156/1లో 3వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు తీవ్ర యత్నం జరిగింది.. దీని వెనకాల స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ...

పఠాన్‌ చెరు నియోజకవర్గంలో ‘ఆదాబ్‌’ కథనంతో అలజడి

ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా? కాంగ్రెస్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించినా.. చలనం లేని ప్రభుత్వం.. కబ్జాతో సంబంధం ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, సోదరుడిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయా.? కూల్చివేతల్లో వంట సామాగ్రిని సైతం కోల్పోయిన బాధితులు.. అమీన్‌ పూర్‌లో పేదలకు ఒక్క చట్టం.. ఛైర్మెన్‌కు మరో చట్టమా.. పంచాయితీ రాజ్‌ చట్టం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -