రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి!
నుహ్ జిల్లాలో యాత్ర చేపట్టిన విశ్వ హిందూ పరిషత్
యాత్రను అడ్డుకున్న ఓ వర్గం యువకులు
పలు వాహనాలకు నిప్పు.. రాళ్లు రువ్వుకున్న అల్లరి మూకలు
నుహ్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
మణిపూర్ మంటలు చల్లారాయని అనుకునేలోపే.. హర్యానాలో హింస చెలరేగింది. సోమవారం నుహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...