15 మంది మృతి..
భయంతో జనం పరుగులుహెరాత్ ప్రావిన్స్ : అఫ్గానిస్థాన్?లో సంభవించిన భూకంపంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి గాయాలయ్యాయి. 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. హెరాత్ ప్రావిన్స్?లో ఈ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కనీసం ఐదు శక్తిమంతమైన భూకంపాలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...