- బీ.ఆర్.ఎస్. నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి..
జనగామ : సోమవారం రోజు నెల్లుట్ల గ్రామనందు జరిగే బోనాల పండుగ సందర్బంగా పెద్దమ్మ గుడి, పోచమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించి గావ్ పట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి.. ఈ మేరకు గ్రామ ప్రజలకు చిట్ల ఉపేందర్ రెడ్డి గారు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సమన్వయ అధ్యక్షుడు జున్నుతుల సుధీర్ రెడ్డి, కారోబార్ కృష్ణ, కోయ్యడ రాంచందర్, గౌడ సంఘ అధ్యక్షుడు కోయ్యడ రామలింగం, సల్లా రాజీరెడ్డి, బత్తిని బిక్షపతి, కోయ్యడ వీరస్వామి, వార్డు మెంబర్ దికొండ రాజు, నల్ల లాజర్, కోయ్యడ కృపకార్, కొయ్యడ యాకూబ్, వంగా సతీష్ గౌడ్, అని కులాల పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.
తప్పక చదవండి
-Advertisement-